Home Search
అసెంబ్లీ - search results
If you're not happy with the results, please do another search
లోక్సభకు 454, అసెంబ్లీకి 2387 మంది అభ్యర్ధుల పోటీ
ఏపీలో అసెంబ్లీ , లోక్సభ ఎన్నికల పోలింగ్ మే 13న జరుగనుంది. ఏపీలో 25 లోక్సభ స్థానాలకు 454 మంది అభ్యర్ధులు తలపడుతుంటే.. 175 అసెంబ్లీ స్థానాలకు 2,387మంది అభ్యర్ధులు పోటీలో నిలిచారు....
అసెంబ్లీలో అడుగుపెట్టి అన్నను ఢీకొంటారా?
2014, 2019 ఎన్నికల్లో అన్న జగన్ గెలుపు కోసం చెల్లెలు షర్మిలా ఎంతో కష్టపడ్డారు. ఆయన జైల్లో ఉన్నప్పుడు ఊరురా తిరిగారు. ఆ తర్వాత 2019 ఎన్నికలకు ముందు సైతం చంద్రబాబుపై పదునైన...
తండ్రికి లోక్సభ..కూతురుకు అసెంబ్లీ టికెట్
డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడును మళ్లీ మాడుగుల ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన వైసీపీ..మారిన రాజకీయ సమీకరణాలతో అనకాపల్లి ఎంపీ టికెట్ను అతనికి కేటాయించింది. మాడుగులలో ఖాళీ అయిన ఎమ్మెల్యే టికెట్ ను...
ఏపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ అప్పుడే
సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడటంతో.. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఈసీ రెడీ అవుతోంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు ప్రధాన పార్టీలన్నీ సిద్దం అవుతున్నాయి. రాష్ట్రాల వారీగా ఎన్నికల ఏర్పాట్ల...
బీఆర్ ఎస్ కొంప ముంచిన కాలేరు.. అసెంబ్లీలో నాలుక కొరుక్కున్న నేతలు
ఏమాట కామాటే చెప్పుకోవాలి. కొన్ని సందర్భాల్లోనైనా నాయకులు నిజాలు ఒప్పుకుంటే ప్రజలు హర్షిస్తారు. ఇవాళ అసెంబ్లీలో అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్(బీఆర్ఎస్) జీరో అవర్లో మాట్లాడుతూ.. మేము బాగా పనిచేయనందునే ప్రజలు మా...
అసెంబ్లీ ఎన్నికల బరిలోకి నాగబాబు
పోయినసారి ఒంటరిగా బరిలోకి దిగి ఫెయిల్ అయిన జనసేన.. ఈసారి తెలుగు దేశం పార్టీతో పొత్తుపెట్టుకొని ఎన్నికలకు వెళ్తోంది. తమకు కేటాయించిన స్థానాల్లో ఎలాగైనా గెలుపొందాలని వ్యూహాత్మకంగా ముందుకు అడుగులేస్తోంది. ఈ మేరకు...
వైసీపీ నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో సీఐ?
రెండోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా సరికొత్త వ్యూహాలు రచిస్తున్నారు వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి. వైనాట్ 175 నినాదంతో ముందుకు వెళ్తున్నారు. ఇందుకోసం పెద్ద ఎత్తున సిట్టింగ్లను మార్చేస్తున్నారు. ఇప్పటి వరకు...
అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ఇద్దరు మహిళా ఎంపీలు పోటీ
సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలవేళ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈసారి వై నాట్ 175 నినాదంతో ముందుకెళ్తున్న జగన్.. అభ్యర్థుల ఎంపిక విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు....
అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగనున్న 11 మంది వైసీపీ ఎంపీలు
అసెంబ్లీ ఎన్నికల వేళ ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకు అడుగులేస్తున్నారు. అందరికంటే ముందే తమ అభ్యర్థులను బరిలోకి దింపేందుకు కసరత్తు చేస్తున్నారు. అభ్యర్థుల ఎంపికలోనూ ఆచితూచి అడుగులేస్తున్నారు....
అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు.. సింగరేణి ఎన్నికల్లో కుస్తీ..
తెలంగాణలో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్తో పొత్తుపెట్టుకున్న సీపీఐ ఒక స్థానంలో గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టింది. త్వరలో తెలంగాణలో సింగరేణి ఎన్నికలు జరగనున్నాయి. అయితే అసెంబ్లీ...