Home Search
సీఎం జగ - search results
If you're not happy with the results, please do another search
అవినీతిపై ఫిర్యాదులకు 14400 నంబరుతో కాల్ సెంటర్ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో పారదర్శక పాలనే లక్ష్యంగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అవినీతిపై రాష్ట్ర ప్రజలు నుంచి ఫిర్యాదులను స్వీకరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కాల్ సెంటర్...
మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ టీఎన్ శేషన్ కన్నుమూత
మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) టీఎన్ శేషన్ నవంబర్ 10, ఆదివారం నాడు కన్నుమూశారు. ఆదివారం రాత్రి చెన్నైలోని ఆయన స్వగృహంలోనే గుండెపోటుతో తుదిశ్వాస విడిచారని కుటుంబసభ్యులు తెలిపారు. ఆయన వయస్సు...
అమరావతిలో టీడీపీ బృందం పర్యటన
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో నవంబర్ 6, బుధవారం నాడు టీడీపీ బృందం పర్యటించింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రతిపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, మాజీ మంత్రి నారాయణ తదితర...
ఏపీఈఆర్సీ చైర్మన్గా జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి ప్రమాణస్వీకారం
హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి, అక్టోబర్ 30 బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ) చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ లోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన...
నేడు సమావేశం కానున్న ఏపీ మంత్రివర్గం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవలే నెలలో రెండుసార్లు మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసారు. ఈ నెలలో ఇప్పటికే 16వ తేదీన మంత్రివర్గ సమావేశం నిర్వహించి పలు...
అక్టోబర్ 16న ఏపీ మంత్రివర్గ సమావేశం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అక్టోబర్ 16న జరగనుంది. ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కేబినెట్ భేటీ కానుంది....
ఏపీ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జేకే మహేశ్వరి ప్రమాణ స్వీకారం
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా నియమితులైన జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసారు. అక్టోబర్ 7, సోమవారం ఉదయం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ...
ఇకపై ప్రతి ఏటా జనవరిలో ఉద్యోగ నియామక పక్రియ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సెప్టెంబర్ 30, సోమవారం నాడు గ్రామ, వార్డు సచివాలయ రాత పరీక్షల్లో అర్హత సాధించి ఉద్యోగాలకు ఎంపికయిన పలువురికి నియామక పత్రాలు అందజేసారు. విజయవాడ ఏప్లస్ కన్వెన్షన్...
రాయలసీమ రతనాల సీమగా మారడానికి సహకరిస్తా
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి తమిళనాడు లోని కాంచీపురంలో అత్తివరదరాజస్వామిని దర్శించుకున్నారు. తిరుగు ప్రయాణంలో నగరి పట్టణంలో ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ ఆర్కే రోజా ఇంట్లో ఆతిథ్యం స్వీకరించారు....
అమరావతికి రుణప్రతిపాదన రద్దు చేసుకున్న ఏఐఐబీ
ఇటీవలే ప్రపంచబ్యాంకు అమరావతి రాజధాని అభివృద్ధి ప్రాజెక్ట్ నుండి తప్పుకున్న సంగతి తెలిసిందే, అయితే ఇప్పుడు రాజధాని నిర్మాణానికి రుణం ఇచ్చే విషయంలో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) సైతం వెనక్కు...