Home Search
జగన్ - search results
If you're not happy with the results, please do another search
చరిత్ర సృష్టించిన పీవీ సింధు
ప్రపంచ బ్యాడ్మింటన్ లో స్వర్ణం పతకం గెలుచుకున్న తోలి భారత షట్లర్ గా తెలుగు తేజం పూసర్ల వెంకట (పీవీ) సింధు కొత్తగా చరిత్ర సృష్టించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ లో...
ఏపీలో కొత్త ఎక్సైజ్ విధానం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 21న కొత్త ఎక్సైజ్ విధానాన్ని ప్రకటించింది. దశలవారీగా మద్యపాన నిషేధానికి కట్టుబడుతూ ప్రభుత్వం ఎక్సైజ్ విధానంలో మార్పులు తెచ్చింది. 2019-2020 సంవత్సరానికిగాను మద్యం దుకాణాల ఏర్పాటుపై ఆదేశాలు జారీ...
మోడీ, అమిత్ షా ను సంప్రదించాకే నిర్ణయాలు
వైసీపీ పార్టీ ముఖ్య నాయకుడు, ఎంపీ విజయసాయిరెడ్డి ఈ రోజు ఢిల్లీలో కీలక వ్యాఖ్యలు చేసారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా ప్రధాని నరేంద్రమోడీ, హోం...
అమరావతి పై త్వరలో నిర్ణయం
సీనియర్ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతిలో రాజధాని నిర్ణయంపై సంచలన వ్యాఖ్యలు చేసారు. రాజధాని నిర్మాణం పై స్పందిస్తూ ఈ ప్రాంతం కట్టడాలకు సురక్షితం కాదని, సాధారణ...
ఆగస్టు 15 నుంచి ఏపీలో గ్రామ వాలంటీర్ల వ్యవస్థ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు 13, మంగళవారం నాడు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. గ్రామ వాలంటీర్ల బాధ్యతలు, గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగాల...
రాయలసీమ రతనాల సీమగా మారడానికి సహకరిస్తా
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి తమిళనాడు లోని కాంచీపురంలో అత్తివరదరాజస్వామిని దర్శించుకున్నారు. తిరుగు ప్రయాణంలో నగరి పట్టణంలో ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ ఆర్కే రోజా ఇంట్లో ఆతిథ్యం స్వీకరించారు....
ఎమ్మెల్యే కోటంరెడ్డి పై కేసు నమోదు
నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పై దర్గామిట్ట పోలీసులు కేసు నమోదు చేసారు. ఆగస్టు 11, ఆదివారం రాత్రి జమీన్ రైతు వారపత్రిక ఎడిటర్ డోలేంద్ర ప్రసాద్ పై...
ఏపీలో నేడే తోలి కియా కారు విడుదల
అనంతపురంలోని పెనుగొండలో ఏర్పాటైన కియా మోటార్స్ సంస్థ ఈ రోజు తన తోలి కారును విడుదల చేస్తుంది. కియా మోటార్స్ మార్కెట్ లోకి 'సెల్టోస్' అనే కొత్త కారును ప్రవేశపెడుతుంది. 2017లో అప్పటి...
పోలవరంపై కేంద్రం షోకాజ్ నోటీసులు
ఆంధ్రప్రదేశ్ లో నిర్మాణమవుతున్న పోలవరం ప్రాజెక్టులో పర్యావరణ ఉల్లంఘనలకు సంబంధించి, కేంద్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పధకానికి పర్యావరణ అనుమతులు ఎందుకు రద్దు చేయకూడదు అనే దానిపై...
రాజ్ భవన్ లో గవర్నర్ బిశ్వభూషణ్ పుట్టినరోజు వేడుకలు
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శనివారం 86 వ పుట్టినరోజును రాజ్ భవన్ లో జరుపుకున్నారు. ఉదయం 8 గంటలనుండి పుట్టిన రోజు వేడుకలు మొదలయ్యాయి. 86వ వసంతంలోకి అడుగుపెడుతున్న గవర్నర్ బిశ్వభూషణ్...