Home Search
జగన్ - search results
If you're not happy with the results, please do another search
ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన పోతుల సునీత
ఏపీలో టీడీపీ పార్టీకి మరో షాక్ తగిలింది. టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత బుధవారం నాడు శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆమె ఏపీ శాసన మండలి ఛైర్మన్ షరీఫ్...
ఏపీలో త్వరలోనే డీఎస్సీ-2020 నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీఎస్సీ-2018లో ఉత్తీర్ణులైన ఎస్జీటీ అభ్యర్థులకు ఎట్టకేలకు శుభవార్త అందింది. డీఎస్సీ-2018 పై పెండింగ్లో ఉన్న కేసును కోర్టు కొట్టివేస్తూ తీర్పు వెలువరించిందని రాష్ట్ర విద్యా శాఖా మంత్రి ఆదిమూలపు సురేశ్...
ఏపీ కేబినెట్ ఆగస్టు19న భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఆగస్టు 19, బుధవారం ఉదయం వెలగపూడిలోని సచివాలయంలో ఒకటో బ్లాకులో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రూపొందించిన నూతన...
ప్రత్యేక ఇసుక కార్పోరేషన్, వైఎస్ఆర్ చేయూతపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జూలై 15, బుధవారం నాడు వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ కేబినెట్ భేటీలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు...
జూలై 15 న ఏపీ కేబినెట్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జూలై 15, బుధవారం ఉదయం 11 గంటలకు వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ...
జూలై 22 న ఏపీలో కేబినెట్ విస్తరణ?
ఇటీవలే వైస్సార్సీపీ నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు రాజ్యసభకు ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిద్దరూ ఎమ్మెల్సీ పదవికి, మంత్రి పదవులకు రాజీనామా చేశారు. దీంతో ఖాళీ అయిన...
విశాఖలో మరో గ్యాస్ లీకేజి ఘటన, ఇద్దరు మృతి
విశాఖపట్నంలో మరో గ్యాస్ లీకేజి ఘటన చోటు చేసుకుంది. పరవాడ ఫార్మాసిటీలోని సాయినార్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో రియాక్టర్ నుంచి బెంజిన్ మెడిజోన్ అనే గ్యాస్ లీకవడంతో ఇద్దరు మృతి...
భారత-చైనా సరిహద్దు పరిస్థితులపై జరిగే అఖిలపక్ష భేటీలో పాల్గొననున్న 20 పార్టీలు
భారత-చైనా సరిహద్దు ప్రాంతాల పరిస్థితులపై చర్చించడానికి, ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 19, శుక్రవారం సాయంత్రం 5 గంటలకు అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ...
ఏపీలో బస్సులకు గ్రీన్ సిగ్నల్, మూడు, నాలుగు రోజుల్లో ప్రకటన?
లాక్డౌన్ 4.0 ను మే 31 వ తేదీవరకు పొడిగిస్తూ కంటైన్మెంట్ జోన్స్ ప్రాంతాల మినహా రాష్ట్రాల మధ్య మరియు రాష్ట్రంలో బస్సు సర్వీసులు నడుపుకొనేందుకు అనుమతి ఇస్తూ కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు...
వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
త్వరలో ఖాళీ అయినా రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్చ్ 9, సోమవారం నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసింది. రాష్ట్ర...