Home Search
జగన్ - search results
If you're not happy with the results, please do another search
వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
త్వరలో ఖాళీ అయినా రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్చ్ 9, సోమవారం నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసింది. రాష్ట్ర...
ఫిబ్రవరి 26న ఏపీ కేబినెట్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఫిబ్రవరి 26, బుధవారం ఉదయం సచివాలయంలో రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించి వివిధ అంశాలను చర్చించి...
జనవరి 27న ఏపీ కేబినెట్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జనవరి 27, సోమవారం నాడు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. సచివాలయంలోని మొదటి బ్లాక్లో ఉదయం 9.30 గంటలకు ఈ కేబినెట్ భేటీ...
వైసీపీలో చేరిన ఎమ్మెల్సీ పోతుల సునీత
టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత జనవరి 23, గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. ముందుగా తన భర్త సురేష్తో కలిసి వెళ్లి సీఎం వైఎస్ జగన్ ను...
ఏపీలో మూడు రాజధానులు, 25 జిల్లాలు?
విశాఖపట్నంలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 జిల్లాలు...
టీడీపీ నాయకుడు దేవినేని ఉమ అరెస్ట్
టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావును గురువారం నాడు పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల వచ్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...
రాజధాని అమరావతి గ్రామాల్లో 144 సెక్షన్ అమలు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలోని అన్ని గ్రామాల్లో సెక్షన్ 144, 34 పోలీసు చట్టం అమల్లో ఉందని తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాజధాని ప్రాంతంలోని రైతులు వారి ఆందోళనలు శాంతియుత పద్ధతిలో...
జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాల అమలకు ఉత్తర్వులు జారీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవంబర్ 30, శనివారం నాడు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాల అమలుకు ఉత్తర్వులు జారీ చేసింది. జగన్న విద్యా దీవెన పథకం ద్వారా ఐటీఐ, పాలిటెక్నిక్,...
కౌలు రైతులకు వైఎస్ఆర్ రైతు భరోసా పై జీవో జారీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్ 15వ తేదీన అత్యంత ప్రతిష్టాత్మకంగా వైఎస్ఆర్ రైతు భరోసా పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. అలాగే వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఇవ్వాలనుకున్న రూ.12,500 లను రూ.13,500 లకు...
ఢిల్లీ వెళ్లిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నవంబర్ 15, శుక్రవారం నాడు ఢిల్లీ వెళ్లారు. శుక్రవారం ఉదయం గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలను ప్రారంభించిన అనంతరం...