Home Search
ఎంపీ అరవింద్ - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణ సీఎంకు చంద్రబాబు బిగ్ షాక్
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హీటు రోజురోజుకు పెరిగిపోతోంది. అటు ఏపీలో గెలుపే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడి..అధికార వైసీపీకి గట్టి పోటీ ఇస్తున్నాయి. ...
టీడీపీ మూడో జాబితా ఇదే..
తెలుగు దేశం పార్టీ మూడో అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇప్పటి వరకు రెండు విడతలుగా అభ్యర్థుల జాబితాను ప్రకటించగా.. శుక్రవారం మూడో అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించింది. అలాగే 13 ఎంపీ...
మోడీ కేబినెట్లోకి వెళ్లాలనే ప్లాన్
టీడీపీ అధినేత చంద్రబాబు పోటీ చేయబోయే స్థానం తెలిసింది. నారా లోకేష్ బరిలో దిగే నియోజకవర్గం తెలిసింది. కూటమిలో భాగమయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ నుంచుంటారనే విషయంపై మాత్రం క్లారిటీ...
సీట్లు పెరిగినా.. పార్టీ పరంగా పాట్లు తప్పవా?
భారతీయ జనతా పార్టీకి దేశంలో కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం ప్రత్యామ్నాయం కాదని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఇటీవల ఓ సమావేశంలో చెప్పారు. మమతా బెనర్జీ, కేజ్రీవాల్, స్టాలిన్,...
బీజేపీ అభ్యర్థుల జాబితా వచ్చేది అప్పుడే..
లోక్సభ ఎన్నికలు దగ్గరపడుతుండడంతో దేశం మొత్తం ఎన్నికల వాతావరణం కనపడుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలపై దృష్టిపెట్టేసాయి. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. అటు ప్రాంతీయ పార్టీలు మెజార్టీ స్థానాలు దక్కించుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి....
మల్కాజ్గిరి స్థానానికి ఈటల గురి
అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ బీజేపీ నేతలకు బిగ్ షాకులు తగిలాయి. మహామహులే ఈసారి ఓటమిపాలయ్యారు. బండి సంజయ్.. ఈటల రాజేందర్.. ధర్మపురి అరవింద్.. రఘునందన్ రావు వంటి నేతలు ఓటమిని చవిచూశారు. ఆయా...
కొత్త సంవత్సరంలో బీజేపీ భవిష్యత్ కార్యాచరణ..
తెలంగాణలో జరిగిన శాససనభ ఎన్నికల్లో సింగిల్ డిజిట్కి పరిమితమైన బీజేపీ..త్వరలో రానున్న లోక్ సభ ఎన్నికల్లో తన సత్తా చాటాలని అనుకుంటోంది. దీనికోసం పార్టీ భవిష్యత్ కార్యాచరణ రూపొందించడానికి కసరత్తులు చేస్తోంది. రానున్న...
మెదక్ నుంచి రఘునందన్ రావు?
అసెంబ్లీ ఎన్నికలలో వచ్చిన బూస్టుతో బీజేపీ దూసుకుపోయే ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణలో గతంలో కంటే మెరుగ్గా ఓటింగ్ నమోదుతో పాటు 8 స్ధానాలను కైవసం చేసుకోవడంతో పార్టీ వర్గాలు పార్లమెంట్ ఎన్నికలలోనూ తెలంగాణపైనే...
వివాదాలకు కేరాఫ్ ధర్మపురి అర్వింద్
నవంబర్ 30న తెలంగాణలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో.. బీజేపీ తరపున నిజామాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే . అలాగే నవంబర్ 8న కోరుట్లలో బీజేపీ ఎమ్మెల్యేగా ఆయన...
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. కొనసాగుతున్న పోలింగ్, లైవ్ అప్డేట్స్
కర్ణాటకలో శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. బుధవారం ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. రాష్ట్రంలోని 224 నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది....