Home Search
కేఎల్ రాహుల్ - search results
If you're not happy with the results, please do another search
టీ20 ప్రపంచ కప్-2021: 15 మందితో కూడిన భారత్ జట్టు ఇదే…
టీ20 ప్రపంచ కప్-2021 అక్టోబర్ 17 నుండి నవంబర్ 14 వరకు యూఏఈ మరియు ఒమన్లలో జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం నాడు టీ20 ప్రపంచకప్ లో పాల్గొనే టీమిండియా...
లార్డ్స్ టెస్టులో భారత్ జట్టు సంచలన విజయం, సిరీస్లో 1-0 ఆధిక్యం
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య లండన్ లోని లార్డ్స్ స్టేడియంలో జరిగిన రెండో టెస్టులో భారత్ జట్టు 151 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. దీంతో 5 టెస్టుల సిరీస్ లో...
బీసీసీఐ 2020–2021 వార్షిక వేతనాల కాంట్రాక్ట్ జాబితా విడుదల
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2020–2021 సీజన్ కు సంబంధించి ఆటగాళ్ల కొత్త కాంట్రాక్ట్లను గురువారం నాడు ప్రకటించింది. అక్టోబర్ 2020 నుండి సెప్టెంబర్ 2021 వరకు టీమ్ ఇండియా (సీనియర్...
భారత్ Vs ఇంగ్లాండ్ వన్డే సిరీస్: 18 మంది ఆటగాళ్లతో భారత్ జట్టు ప్రకటన
భారత్, ఇంగ్లాండ్ జట్ల మార్చి 23-28 తేదీల మధ్య 3 వన్డేల సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వన్డేల్లో ఇంగ్లాండ్ తో తలపడే 18 మంది ఆటగాళ్లతో కూడిన భారత్...
భారత్ Vs ఇంగ్లాండ్ టీ20 సిరీస్: 19 మంది ఆటగాళ్లతో భారత్ జట్టు ప్రకటన
భారత్, ఇంగ్లాండ్ జట్ల మార్చి 12 నుంచి మార్చి 20 వ తేదీ వరకు 5 టీ20ల సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీ20ల్లో ఇంగ్లాండ్ తో తలపడే 19...
భారత్-ఆస్ట్రేలియా: మొదటి టీ20లో భారత్ ఘనవిజయం
భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు టీ20ల సిరీస్ లో భాగంగా కాన్ బెర్రా లోని మానుక ఓవల్ స్టేడియంలో శుక్రవారం నాడు జరిగిన తోలి టీ20లో 11 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది....
ఐదోసారి ఐపీఎల్ టైటిల్ కైవసం చేసుకున్న ముంబై ఇండియన్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2020 ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ పై అయిదు వికెట్ల తేడాతో ముంబయి ఇండియన్స్ ఘనవిజయం సాధించింది. ఈ సీజన్ ఆసాంతం తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన ముంబయి ఇండియన్స్ జట్టు...
ఆస్ట్రేలియా పర్యటనకు భారత జట్టు: టెస్టులు, వన్డేలు, టీ20 లకు ఎంపికైంది వీళ్ళే…
నవంబర్ 27, 2020 నుంచి జనవరి 19, 2021 వరకు జరగబోతే ఆస్ట్రేలియా పర్యటనకు భారత జట్టును సోమవారం నాడు బీసీసీఐ ప్రకటించింది. ఈ పర్యటనలో ఆస్ట్రేలియాతో భారత జట్టు 4 టెస్టులు,...
ఐపీఎల్ 2020: స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్ విరాట్ కోహ్లీకి 12 లక్షల జరిమానా
ఐపీఎల్-2020 లో భాగంగా దుబాయి ఇంటర్నేషనల్ స్టేడియంలో సెప్టెంబర్ 24, గురువారం నాడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ టి20 మ్యాచులో స్లో...
భారత్ పై వన్డే సిరీస్ ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన న్యూజిలాండ్
మౌంట్ మాంగనుయ్ సిటీలో బే ఓవల్ వేదికగా ఫిబ్రవరి 11, మంగళవారం నాడు భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన చివరిదైన మూడో వన్డేలో 5 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ జట్టు ఘనవిజయం సాధించింది....