Home Search
గంటా శ్రీనివాస రావు - search results
If you're not happy with the results, please do another search
కూల్ అవుతున్న టీడీపీ అసంతృప్త నేతలు
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలను టీడీపీ అధినేత చంద్రబాబు బుజ్జగించే పనిలో పడ్డారు. ఎప్పుడయితే టీడీపీ, జనసేన ఉమ్మడి జాబితా రిలీజయిందో అప్పటి నుంచీ రెండు పార్టీలలో అసంతృప్త రాగాలు ఎక్కువ అయిపోయాయి....
ఏపీ సీఎం ఫైనల్ చేసిన నేతలు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ ఎన్నికలపై దృష్టి సారించారు. మొత్తం మూడు సీట్లలో పోటీ చేయడానికి వైసీపీ అధినేత జగన్ కసరత్తు చేస్తున్నారు. దీనికోసం ముగ్గురి పేర్లను కూడా...
రెడీ అవుతున్న అధికార,ప్రతిపక్షనేతలు
ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో.. రోజురోజుకూ పాలిటికల్ హీట్ పెరిగిపోతోంది. ఎన్నికలకు ముందు అసెంబ్లీ సమావేశాల నిర్వహించడానికి వైసీపీ ప్రభుత్వం సిద్దమవుతోంది. ఫిబ్రవరి నెల 5వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవనున్నాయి. దీనికి...
రాజ్యసభ ఎన్నికలకు టీడీపీ రెడీ.. ముగ్గురు పేర్లు పరిశీలన
రాజ్యసభ ఎన్నికల బరిలో తాము కూడా ఉన్నామని టీడీపీ చెబుతోంది. సరిపడా ఎమ్మెల్యేలు లేకపోయినా అనూహ్యంగా ఏదైనా జరిగే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు .ముఖ్యంగా వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలపై ఆశలు...
టి.బీజేపీలో భారీ ప్రక్షాళన
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ హవా చాటాలని ప్రయత్నించిన బీజేపీకి నిరాశే ఎదురయింది. కేవలం 8 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. బండి సంజయ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు వంటి దిగ్గజ నేతలు...
పవన్, చంద్రబాబు భేటీ.. జనసేనకు కేటాయించబోయే స్థానాలపై చర్చ
ఐదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న తెలుగుదేశం పార్టీ.. ఈసారి ఎలాగైనా సీఎం కుర్చీ దక్కించుకోవాలని తహతహలాడుతోంది. అందుకోసమే ఈసారి జనసేన పార్టీతో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్తోంది. వైసీపీ సర్కార్ను కూల్చేయడమే ధ్యేయంగా.....
సొంతపార్టీ నేతలపై ఏపీ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ ఉత్తరాంధ్ర కీలక నాయకుడు అయ్యన్న పాత్రుడు సొంతపార్టీ నేతలపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడే నేతలు...
సమతామూర్తి విగ్రహస్థాపన దేశం గర్వించదగ్గ గొప్ప నిర్మాణం, హైదరాబాదులో స్థాపించడం అద్భుతం: సీఎం కేసీఆర్
మానవ సమాజానికి సామాజిక సమతా సూత్రాన్ని ధార్మిక విలువలతో కూడిన శ్రీ రామానుజాచార్యుల బోధనలకు వెయ్యేండ్ల తరువాత తెలంగాణ రాష్ట్రం కేంద్రం కావడం ఎంతో గొప్ప విషయమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు....
జనసేన పార్టీ నూతన ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు వీళ్లే …
జనసేన పార్టీ రాష్ట్ర నూతన కమిటీని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం నాడు ప్రకటించారు. 4 గురు ప్రధాన కార్యదర్శులు, 21 మంది కార్యదర్శులు, 13 మంది సంయుక్త కార్యదర్శుల పేర్లను...
రాజధానిపై సీఎం జగన్ మౌనం వీడాలి
మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఈ రోజు విశాఖపట్నంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై మంత్రులు వరుసగా చేస్తున్న వ్యాఖ్యల వలన రాష్ట్ర ప్రజల్లో అయోమయం నెలకుందని...