Home Search
డొనాల్డ్ ట్రంప్ - search results
If you're not happy with the results, please do another search
అమెరికాలో కరోనా వలన 24 గంటల్లో 2,100 మంది మృతి
అగ్రరాజ్యం అమెరికా కోవిడ్-19(కరోనా వైరస్) ప్రభావంతో విలవిలలాడుతోంది. ప్రభుత్వం కరోనా కట్టడికి పలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ముఖ్యంగా న్యూయార్క్, న్యూజెర్సీ, మిచిగాన్ రాష్ట్రాల్లో కరోనా ప్రభావం...
మోదీ గ్రేట్…భారత్ కు ధన్యవాదాలు తెలిపిన ట్రంప్
అమెరికాలో కోవిడ్-19(కరోనా వైరస్) తీవ్రమైన ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. కరోనా బాధితులకు ఇతర ఔషధాలతో కలిపి హైడ్రాక్సీక్లోరోక్విన్ను ఉపయోగిస్తే మంచి ఫలితాలు ఉంటున్నాయని అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్డీఏ) సూచించింది....
అమెరికాలో కరోనా తీవ్ర ప్రభావం, 24 గంటల్లోనే దాదాపు 2 వేల మరణాలు
అగ్రరాజ్యం అమెరికాలో కోవిడ్-19(కరోనా వైరస్) ప్రభావం రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. అమెరికాలో న్యూయార్క్, న్యూజెర్సీ లలో కరోనా పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ సమాచారం ప్రకారం గత...
అమెరికాలో 24 గంటల్లో 1500 కరోనా మరణాలు నమోదు
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలుదేశాలను కోవిడ్-19 (కరోనా వైరస్) వణికిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అమెరికా, ఇటలీ, స్పెయిన్ దేశాలలో ఈ వైరస్ ప్రభావం మరింత ఎక్కువుగా వుంది. అమెరికాలో న్యూయార్క్, న్యూజెర్సీ లలో...
అమెరికాలో 24 గంటల్లో 865 కరోనా మరణాలు నమోదు
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలుదేశాలను కోవిడ్-19 (కరోనా వైరస్) వణికిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అమెరికా, ఇటలీ, స్పెయిన్ దేశాలలో ఈ వైరస్ ప్రభావం మరింత ఎక్కువుగా వుంది. అమెరికాలో న్యూయార్క్, న్యూజెర్సీల్లో కరోనా...
నేడు ఢిల్లీ వెళ్లనున్న తెలంగాణ సీఎం కేసీఆర్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సందర్భంగా ఆయన గౌరవార్థం ఫిబ్రవరి 25, మంగళవారం రాత్రి 8 గంటలకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ విందు ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రపతి...
రాజ్ ఘాట్ వద్ద మహాత్మాగాంధీకి నివాళులు అర్పించిన డోనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశ పర్యటన రెండో రోజు కొనసాగుతుంది. అందులో భాగంగా ఫిబ్రవరి 25, మంగళవారం ఉదయం రాష్ట్రపతి భవన్ లో జరిగిన అధికారిక స్వాగత కార్యక్రమంలో డొనాల్డ్ ట్రంప్,...
తాజ్మహల్ను సందర్శించిన డోనాల్డ్ ట్రంప్ దంపతులు
అహ్మదాబాద్ లోని మొతేరా స్టేడియంలో జరిగిన ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమం అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఆగ్రాకు చేరుకున్నారు. ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్, ముఖ్యమంత్రి...
భారత్ చేరుకున్న డోనాల్డ్ ట్రంప్, ఘనస్వాగతం పలికిన ప్రధాని మోదీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల భారతదేశ పర్యటనలో భాగంగా ఫిబ్రవరి 24, సోమవారం ఉదయం 11:40 గంటలకు భారత్ చేరుకున్నారు. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో గల సర్దార్ వల్లభాయ్...
లెజండరీ బాస్కెట్బాల్ ప్లేయర్ కోబ్ బ్రయంట్ మృతి
లెజండరీ బాస్కెట్బాల్ ప్లేయర్ కోబ్ బ్రయంట్ జనవరి 26, ఆదివారం నాడు హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. కాలిఫోర్నియాలోని కాలాబాసాస్లో హెలికాఫ్టర్ కూలిన ఘటనలో కోబ్ బ్రయంట్, ఆయన కుమార్తె జియానాతో సహా...