Home Search
ఢిల్లీ - search results
If you're not happy with the results, please do another search
ఇండియాలో రెండో యాపిల్ రిటైల్ స్టోర్.. ఢిల్లీలో నేడు ప్రారంభించిన కంపెనీ సీఈఓ టిమ్ కుక్
ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ‘యాపిల్’ భారతదేశంలో తన రెండో ఔట్లెట్ (రిటైల్ స్టోర్)ను ఓపెన్ చేసింది. గురువారం ఢిల్లీలోని సెలెక్ట్ సిటీవాక్ మాల్లో ఏర్పాటు చేసిన ఈ స్టోర్ను సంస్థ...
సీఎం జగన్ లండన్ పర్యటన రద్దు, అవసరమైతే రెండు రోజుల్లో ఢిల్లీకి.. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి కీలక...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ పర్యటన రద్దు చేసుకున్నారని, అవసరమైతే మరో రెండు రోజుల్లో ఢిల్లీకి వెళ్లే అవకాశం కూడా ఉందని తెలిపారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సీఎస్)...
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు: 9 గంటల సీబీఐ విచారణలో 56 ప్రశ్నలు ఎదుర్కొన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విచారణకు హాజరయ్యారు. ఆదివారం ఢిల్లీలోని సీబీఐ కార్యాలయానికి వచ్చిన ఆయన దాదాపు...
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసు: సీఎం అరవింద్ కేజ్రీవాల్కు సీబీఐ సమన్లు, ఈనెల 16న విచారణకు హాజరు కావాలని...
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) సమన్లు జారీ...
తెలంగాణాలో పార్టీలోకి చేరికలపై బీజేపీ హైకమాండ్ ఫోకస్.. ఢిల్లీలో మకాం వేసిన బండి సంజయ్, ఈటల రాజేందర్
తెలంగాణాలో ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. బీజేపీ అధిష్టానం పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టింది. అధికార బీఆర్ఎస్ మరియు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలలో ఉన్న అసంతృప్తులను చేర్చుకుని క్షేత్రస్థాయిలో...
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ కీలక ప్రకటన.. ఏప్రిల్ 18న ముంబైలో తొలి ఔట్లెట్, 20న ఢిల్లీలో రిటైల్...
ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ 'యాపిల్' కీలక ప్రకటన చేసింది. భారతదేశపు తన మొట్ట మొదటి ఔట్లెట్ (రిటైల్ స్టోర్)ను ఏప్రిల్ 18న ముంబైలో ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. అలాగే ఏప్రిల్ 20న...
వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ జనసేన అజెండా, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వం – ఢిల్లీలో జనసేనాని పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి విముక్తి చేయడమే తమ ఎజెండా అని, రాష్ట్రంలో ఆ పార్టీ పాలన లేకుండా చేయడమే తమ లక్ష్యమని, దీనికి బీజేపీ కూడా కట్టుబడి ఉందని జనసేన...
ఢిల్లీ పర్యటనలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాలతో...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దేశరాజధాని ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ మేరకు ఆదివారం రాజస్థాన్ లోని ఉదయపూర్ వెళ్లిన ఆయన సోమవారం ఢిల్లీకి చేరుకున్నారు. పర్యటనలో భాగంగా ఈరోజు పవన్ కళ్యాణ్ బీజేపీకి...
కరోనా పరిస్థితులపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సమీక్షా సమావేశం, ఆందోళన వద్దని ప్రజలకు విజ్ఞప్తి
దేశ రాజధానిలో ఢిల్లీలో కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం కరోనా పరిస్థితులపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం సీఎం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ, ఎలాంటి పరిస్థితినైనా...
ఏప్రిల్ 1న భోపాల్ లో ప్రధాని మోదీ పర్యటన, భోపాల్-న్యూఢిల్లీ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎల్లుండి (ఏప్రిల్ 1, శనివారం) మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా శనివారం ఉదయం 10 గంటలకు భోపాల్ లోని కుషాభౌ...