Home Search
తిరుపతి - search results
If you're not happy with the results, please do another search
తిరుపతి రుయా ఆస్పత్రి ఘటన, ప్రభుత్వ వైఫల్యమే – టీడీపీ అధినేత చంద్రబాబు
ఈరోజు తిరుపతి రుయా ఆసుపత్రిలో చోటుచేసుకున్న సంఘటన పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రుయా ఆసుపత్రి నుంచి ఒక బాలుడి మృతదేహాన్ని ఆ బాలుడి తండ్రి బైక్పై...
తిరుపతిలో శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు, తొక్కిసలాట.. 5 రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తూ...
ఈరోజు తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు అసంఖ్యాకంగా హాజరయ్యారు. దిగువ తిరుపతిలో సర్వదర్శన టోకెన్ల జారీ కేంద్రాల వద్దకు భక్తులు భారీగా చేరుకున్నారు. దగ్గర తోపులాట జరిగింది. దీంతో విపరీతమైన తొక్కిసలాట చోటుచేసుకుంది....
తిరుపతి విచ్చేసిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రెండు రోజుల పర్యటన నిమిత్తం తిరుపతికి విచ్చేసారు. తొలుత రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న వెంకయ్య నాయుడుకు మంత్రి నారాయణ స్వామి, ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, జిల్లా...
మంచు మోహన్ బాబు కీలక ప్రకటన – తిరుపతిలో ‘మోహన్ బాబు యూనివర్సిటీ’ స్థాపన
టాలీవుడ్ లో తొలిరోజుల్లో విలన్ పాత్రల ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని.. ఆ తర్వాత హీరోగా ఎదిగి ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు సీనియర్ హీరో మంచు మోహన్ బాబు. ఆయన...
తిరుపతిలో భారీ వర్షాలపై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్
ఏపీలోని చిత్తూరు జిల్లా తిరుపతిలో గత రెండ్రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. తిరుపతిలో కురిసిన భారీ వర్షాలకు వీధులన్నీ జలమయం అయ్యాయి. ఈ నేపథ్యంలో తిరుపతిలో వర్షాలపై ప్రముఖ సినీనటుడు,...
తిరుపతిలో నవంబర్ 14న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం, ఏర్పాట్లపై సీఎం జగన్ సమీక్ష
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన నవంబర్ 14వ తేదీన సదరన్ జోనల్ కౌన్సిల్ 29వ సమావేశం ఏపీలోని తిరుపతిలో జరగనుంది. ఈ సమావేశానికి తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ ముఖ్యమంత్రులు,...
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఛైర్మన్గా రెండోసారిబాధ్యతలు స్వీకరించిన వైవీ సుబ్బారెడ్డి
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు ఛైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి మరోసారి బాధ్యతలు చేపట్టారు. బుధవారం ఉదయం 9:45 గంటలకు శ్రీవారి ఆలయంలో టీటీడీ బోర్డు ఛైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి ప్రమాణ స్వీకారం...
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఛైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి మరోసారి నియామకం
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు ఛైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి మరోసారి నియమించబడ్డారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఆదివారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక టీటీడీలో ఇతర సభ్యులను త్వరలో...
విశాఖపట్నం, తిరుపతి, అనంతపురంలలో కాన్సెప్ట్ సిటీల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఐటీ పాలసీ, ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్స్, డిజిటల్ లైబ్రరీలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్...
తిరుపతి రుయా ఆసుపత్రి ఘటన తీవ్రంగా కలచివేసింది : ఏపీ సీఎం వైఎస్ జగన్
తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో సోమవారం రాత్రి ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో 11 మంది కరోనా బాధితులు మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరణించిన వ్యక్తుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున...