Home Search
పదోతరగతి - search results
If you're not happy with the results, please do another search
ఏపీలో స్కూళ్లకు మే 6 నుంచి జూలై 3 వరకు వేసవి సెలవులు, టీచర్లకు మే 20 వరకు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 6వ తేదీ నుంచి జూలై 3వ తేదీ వరకు 1వ తరగతి నుండి 9వ తరగతి విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటించారు. జూలై 4 నుంచి కొత్త విద్యా...
ఏపీలో ఏప్రిల్ 27 నుంచి పదో తరగతి పరీక్షల నిర్వహణ, కొత్త షెడ్యూల్ ఇదే…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదోతరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ లో మార్పు చోటు చేసుకుంది. ముందుగా పదో తరగతి-2022 పరీక్షలను మే 2 నుంచి మే 13 వరకు నిర్వహించేలా షెడ్యూల్ విడుదల చేసిన...
తెలంగాణ రాష్ట్రంలో మే 23 నుంచి పదో తరగతి పరీక్షల నిర్వహణ, కొత్త షెడ్యూల్ ఇదే…
తెలంగాణ రాష్ట్రంలో పదోతరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ లో కూడా మార్పు చోటు చేసుకుంది. ముందుగా పదో తరగతి-2022 పరీక్షలను మే 11 నుంచి మే 20 వరకు నిర్వహించేలా షెడ్యూల్ విడుదల...
తెలంగాణ రాష్ట్రంలో మే 11 నుంచి మే 20 వరకు పదో తరగతి పరీక్షల నిర్వహణ
తెలంగాణ రాష్ట్రంలో పదోతరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. పదో తరగతి-2022 పరీక్షలు మే 11వ తేదీ నుంచి మే 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎస్ఎస్సీ బోర్డు (డైరెక్టరేట్...
తెలంగాణలో టెన్త్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు పెంపు, వివరాలు ఇవే…
తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్/మే 2022లో జరగనున్న పదోతరగతి వార్షిక పరీక్షలకు సంబంధించిన ఫీజు చెల్లింపు తేదీలను తెలంగాణ ఎస్.ఎస్.సీ బోర్డు ఇప్పటికే ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ముందుగా ఎలాంటి ఆలస్య రుసుము...
తెలంగాణలో ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ పరీక్షలు రద్దు, విద్యార్థులంతా పాస్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా పదోతరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను రద్దు చేసి విద్యార్థులకు గ్రేడ్స్ కేటాయించిన సంగతి తెలిసిందే. తాజాగా ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ పరీక్షలను కూడా రద్దు చేస్తూ,...
ఏపీలో పదో తరగతి పరీక్షలు, ఉపాధ్యాయులకు కీలక సూచనలు
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 31 వరకు పదో తరగతి విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే షెడ్యూల్ ప్రకారమే జూన్ 7 నుంచి...
జగనన్న వసతి దీవెన: విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.1048.94 కోట్లు జమచేసిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు ‘జగనన్న వసతి దీవెన’ పథకం మొదటి విడత కింద రూ.1,048.94 కోట్ల నిధులు విడుదల చేశారు. 2020–21 విద్యాసంవత్సరానికి సంబంధించి జగనన్న...
ఐసీఎస్ఈ 10వ తరగతి బోర్డు పరీక్షలు రద్దు
దేశంలో కోవిడ్-19 (కరోనా వైరస్) రోజురోజుకి మరింతగా విజృంభిస్తున్న నేపథ్యంలో పలు పరీక్షలను రద్దు చేస్తున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాలు సహా సీబీఎస్ఈ 10వ తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేశాయి. ఈ...
తెలంగాణలో 10వ తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్, ఉచితంగా స్టడీ మెటీరియల్ అందజేత
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి చదివే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మే 17, 2021 నుంచి మే 26, 2021 వరకు పదోతరగతి పరీక్షలు నిర్వహించేలా ప్రభుత్వం ఇప్పటికే షెడ్యూల్...