Home Search
పీఎం మోదీ - search results
If you're not happy with the results, please do another search
మణిపూర్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల ప్రజలకు రాష్ట్రపతి కోవింద్, పీఎం మోదీ శుభాకాంక్షలు
మణిపూర్, మేఘాలయ మరియు త్రిపుర రాష్ట్రాల ప్రజలకు వారి రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. "మణిపూర్, మేఘాలయ...
దేశంలో 50% కంటే ఎక్కువమంది 15-18 ఏళ్ల యువకులకు మొదటి డోసు వ్యాక్సిన్, పీఎం మోదీ ప్రశంసలు
దేశంలో జనవరి 3వ తేదీ నుంచి 15 మరియు 18 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలు/టీనేజర్లకు కోవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభించిన విషయం తెలిసిందే. 15-18 సంవత్సరాల వయసు వారికీ హైదరాబాద్...
తమిళనాడులో 11 కొత్త మెడికల్ కాలేజీలు, సీఐసీటీ కొత్త క్యాంపస్ ప్రారంభించిన పీఎం మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమిళనాడులో 11 కొత్త మెడికల్ కాలేజీలను మరియు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్లాసికల్ తమిళ్ (సీఐసీటీ) యొక్క కొత్త క్యాంపస్ను ప్రారంభించారు....
రేపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పీఎం మోదీ వీడియో కాన్ఫరెన్స్, కరోనాపై కీలక చర్చ?
దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి మళ్ళీ పెరుగుతుంది. గత కొన్ని రోజులుగా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తితో పాటుగా భారీసంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. జనవరి 12, బుధవారం నాటికీ దేశంలో కరోనా కేసుల...
జనవరి 5న పంజాబ్ లో పీఎం మోదీ పర్యటన, రూ.42750 కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి 5, బుధవారం నాడు పంజాబ్ రాష్ట్రంలోని ఫిరోజ్పూర్ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రూ.42,750 కోట్లకుపైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు....
పీఎం మోదీతో సీఎం జగన్ కీలక భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ప్రధాని మోదీతో గంటపాటు పలు అంశాలపై చర్చించారు సీఎం జగన్. చాలా రోజుల తర్వాత ఏపీ సీఎం జగన్ కి...
ఉత్తరాఖండ్ లో పీఎం మోదీ, రూ.17500 కోట్ల విలువైన 23 ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం నాడు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఉత్తరాఖండ్లో రూ.17500 కోట్ల విలువైన 23 ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన చేశారు. 1976లో తొలిసారిగా రూపొందించి...
15-18 సంవత్సరాల వారికీ వ్యాక్సినేషన్, ప్రికాషన్ డోస్ పంపిణీపై పీఎం మోదీ ప్రకటన
దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి, కోవిడ్-19 కేసుల పెరుగుదల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 25, శనివారం రాత్రి జాతినుద్దేశించి ప్రసంగించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని మోదీ వ్యాక్సినేషన్ కు...
డిసెంబర్ 28న ఐఐటీ కాన్పూర్ స్నాతకోత్సవ వేడుకలో ప్రసంగించనున్న పీఎం మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్ 28, మంగళవారం నాడు ఐఐటీ కాన్పూర్ స్నాతకోత్సవ వేడుకలో ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో తన ప్రసంగం కోసం ఐఐటీ కాన్పూర్, ఇతర ఐఐటీలు మరియు ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన...
వారణాసి పర్యటనలో పీఎం మోదీ
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసిలో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. ఉదయం వారణాసికి విచ్చేసిన ప్రధాని మోదీ కి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. అనంతరం, వారణాసిలోని ప్రముఖ కాలభైరవ ఆలయాన్ని సందర్శించిన...