Home Search
రామ్నాథ్ కోవింద్ - search results
If you're not happy with the results, please do another search
పద్మ భూషణ్ పురస్కారాన్ని అందుకున్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధు
దేశంలో పలు రంగాలలోని వ్యక్తులకు విశిష్టమైన, అసాధారణ విజయాలు,సేవలకు గుర్తింపుగా ప్రతి సంవత్సరం పద్మ విభూషణ్, పద్మ భూషణ్ మరియు పద్మశ్రీ పురస్కారాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2020 సంవత్సరానికి...
తెలంగాణ గవర్నర్ గా రెండేళ్లు పూర్తిచేసుకున్న తమిళిసై సౌందరరాజన్, పుస్తకం ఆవిష్కరణ
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా తమిళిసై సౌందరరాజన్ రెండేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. గవర్నర్ గా మూడో సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంలో బుధవారం హైదరాబాద్ రాజ్ భవన్ లో మీడియా ప్రముఖులతో...
ఉత్తరాఖండ్ గవర్నర్ బేబీ రాణి మౌర్య రాజీనామా
ఉత్తరాఖండ్ రాష్ట్ర గవర్నర్ బేబీ రాణి మౌర్య తన పదవికి బుధవారం రాజీనామా చేశారు. ఆమె తన రాజీనామా లేఖను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కు పంపినట్టు గవర్నర్ కార్యదర్శి ధృవీకరించారు. ఆమె...
పారాలింపిక్స్ లో భారత్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ భవీనా పటేల్ కు రజత పతకం
టోక్యో పారాలింపిక్స్-2020లో భారత్ బోణి కొట్టింది. భారత మహిళా టేబుల్ టెన్నిస్ ప్లేయర్ భవీనా పటేల్ రజత పతాకాన్ని కైవసం చేసుకుంది. స్వర్ణ పతకం కోసం ఆదివారం జరిగిన మహిళల టేబుల్ టెన్నిస్...
హాకీ క్రీడాకారిణి రజనీకి రూ.25 లక్షల నగదు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, సీఎం జగన్ ఆదేశాలు
టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొన్న భారత మహిళల హాకీ జట్టు సభ్యురాలు, ఆంధ్రప్రదేశ్ కు చెందిన హాకీ క్రీడాకారిణి ఇ.రజనీ బుధవారం నాడు తల్లిదండ్రులతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని...
స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రాపై ప్రశంసల వర్షం, 6 కోట్ల నగదు ప్రకటించిన హర్యానా సీఎం
టోక్యో ఒలింపిక్స్ లో జావెలిన్ త్రోలో దేశానికి స్వర్ణ పతకం అందించిన భారత అథ్లెట్ నీరజ్ చోప్రాకు పలువురు ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. హర్యానాకు చెందిన 23 ఏళ్ల నీరజ్ చోప్రా...
ఒలింపిక్స్ లో మహిళల హాకీ జట్టు అద్భుతప్రదర్శనపై ప్రశంసలు, హర్యానా సీఎం 50 లక్షల నజరానా ప్రకటన
టోక్యో ఒలింపిక్స్ లో సంచనాలు నమోదు చేసిన భారత మహిళల హాకీ జట్టు పతకం సాధించకుండానే వెనుదిరిగింది. శుక్రవారం ఉదయం కాంస్య పతకం కోసం డిఫెండింగ్ ఛాంపియన్ బ్రిటన్ తో జరిగిన మ్యాచ్లో...
41 ఏళ్ల తర్వాత హాకీలో భారత్ కు ఒలింపిక్ పతకం, అద్భుత విజయంతో కాంస్యం సొంతం
టోక్యో ఒలింపిక్స్-2020లో భారత పురుషుల హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. 41 సంవత్సరాల తర్వాత హాకీలో ఒలింపిక్ పతకం సాధించి, కోట్లాది భారతీయులను ఆనందంలో ముంచింది. గురువారం ఉదయం కాంస్య పతకం కోసం...
టోక్యో ఒలింపిక్స్ లో పీవీ సింధు సంచలనం, కాంస్యం పతకం కైవసం
టోక్యో ఒలింపిక్స్-2020 లో భారత్ ఖాతాలో రెండో పతకం చేరింది. భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పూసర్ల వెంకట సింధు (పీవీ సింధు) కాంస్య పతకం కైవసం చేసుకుంది. ఆదివారం సాయంత్రం...
ఒలింపిక్స్ లో రజత పతకం గెలిచిన మీరాభాయి చానుకు రాష్ట్రపతి, ప్రధాని అభినందనలు
టోక్యో ఒలింపిక్స్ లో మహిళల 49 కిలోల విభాగంలో వెయిట్ లిఫ్టర్ మీరాభాయి చాను సిల్వర్ మెడల్ (రజత పతకం) గెలుచుకుంది. కరణం మల్లీశ్వరి తర్వాత వెయిట్ లిప్టింగ్ లో భారత్ కు పతకం...