Home Search
రామ్నాథ్ కోవింద్ - search results
If you're not happy with the results, please do another search
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఇంట ఘనంగా ఉగాది మిలన్, హాజరైన ప్రధాని మోదీ, పలువురు ప్రముఖులు
న్యూఢిల్లీలోని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు అధికారిక నివాసంలో సోమవారం "ఉగాది మిలన్" కార్యక్రమం ఘనంగా జరిగింది. వెంకయ్య నాయుడు నిర్వహించిన శ్రీ శోభకృత్ నామ సంవత్సర (ఉగాది) వేడుకలకు ప్రధాన మంత్రి...
అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ
మాజీ ప్రధాని, బీజేపీ అగ్రనేత దివంగత అటల్ బిహారీ వాజ్పేయి 4వ వర్ధంతి సందర్భంగా న్యూఢిల్లీలోని వాజ్పేయి స్మారకం 'సదైవ్ అటల్' వద్ద పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము,...
భారతదేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము, ఎన్నికల్లో ఘన విజయం
భారతదేశ 15వ రాష్ట్రపతిగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు. తన ప్రత్యర్థి, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా పై భారీ తేడాతో ఆమె ఘన విజయం సాధించారు....
ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసిన మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, డిప్యూటీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం ఏక్నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్ న్యూఢిల్లీలో 7 లోక్ కళ్యాణ్ మార్గ్...
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ఒడిశా గిరిజన నేత ‘ద్రౌపది ముర్ము’.. ప్రకటించిన బీజేపీ
నిన్న ఒక్కరోజే దేశంలో రెండు ఆసక్తికర పరిణామాలు జరిగాయి. వచ్చే నెలలో జరుగనున్న రాష్ట్రపతి ఎన్నికలలో తమ అభ్యర్థులుగా అధికార బీజేపీ, ప్రతిపక్షాల తరపున ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించటం విశేషం. అయితే ముందుగా...
పద్మశ్రీ పురస్కారం అందుకున్న దర్శనం మొగులయ్య, గరికపాటి నరసింహారావు
దేశంలో పలు రంగాలలోని వ్యక్తులకు విశిష్టమైన, అసాధారణ విజయాలు,సేవలకు గుర్తింపుగా ప్రతి సంవత్సరం పద్మ విభూషణ్, పద్మ భూషణ్ మరియు పద్మశ్రీ పురస్కారాలు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2022 సంవత్సరానికి...
కేంద్ర బడ్జెట్ 2022-23 హైలైట్స్ ఇవే…
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభమయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఒమిక్రాన్ వ్యాప్తితో ఏర్పడ్డ కరోనా పరిస్థితులు, ఆర్ధిక పరిస్థితులు, త్వరలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా దేశ ప్రజలంతా...
సమతామూర్తి విగ్రహ స్థాపనకు సర్వం సిద్ధం: చిన్నజీయర్ స్వామి
వెయ్యి సంవత్సరాల క్రితమే సమాజంలోని అసమానతలను తొలగించడానికి కృషి చేసిన మహనీయుడు శ్రీ రామానుజాచార్యులు అని చిన్న జీయర్ స్వామి చెప్పారు. అందుకే, ఆయన జన్మించి 1,000 సంవత్సరాలు పూర్తవుతున్న శుభ సందర్భంలో...
పార్లమెంట్ సెంట్రల్ హల్ లో 72వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు, హాజరైన రాష్ట్రపతి, ప్రధాని మోదీ
రాజ్యాంగ దినోత్సవ వేడుకలను (నవంబర్ 26) పార్లమెంట్ సెంట్రల్ హల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, లోకసభ స్పీకర్ ఓం...
ఢిల్లీకి ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, మూడు రోజుల పర్యటన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మూడు రోజులపాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా బుధవారం సాయంత్రం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో...