Home Search
వైఎస్ అవినాష్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
ఎంపీ అవినాష్ రెడ్డి మధ్యంతర బెయిల్పై, సుప్రీంలో సునీత పిటిషన్.. రేపు విచారణకు స్వీకరించనున్న సీజేఐ ధర్మాసనం
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి ఊరట కలిగిస్తూ.. ఈనెల 25వ తేదీ వరకూ...
వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసిన భాస్కర్ రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి...
వైఎస్ వివేకా హత్య కేసు: భాస్కర్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు, ఈ నెల 12న విచారణకు హాజరుకావాలని...
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తును వేగవంతం చేస్తోంది. దీనిలో భాగంగా ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి తండ్రి...
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకి సంబంధించి అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇటీవలే తెలంగాణకు బదిలీ చేయబడిన ఈ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్...
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో కీలక పరిణామం.. ఆ ఐదుగురికి సమన్లు జారీ చేసిన హైదరాబాద్ సీబీఐ...
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసుకి సంబంధించిన విచారణ శనివారం హైదరాబాద్ సీబీఐ కోర్టులో ప్రారంభమైంది. ఈ క్రమంలో కేసులోని ప్రధాన, అనుబంధ ఛార్జిషీట్లను విచారణకు...
విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి దేవినేని అవినాష్ను గెలిపించుకురావాలి – వైసీపీ కార్యకర్తలతో సీఎం జగన్
వచ్చే ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ను భారీ మెజారిటీతో గెలిపించుకురావాలని సూచించారు ఆ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ...
జూలై 8,9వ తేదీల్లో సీఎం వైఎస్ జగన్ కడప జిల్లా పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూన్ 8, 9వ తేదీల్లో వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా 9వ తేదీన బద్వేలు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు...
ఢిల్లీ చేరుకున్న సీఎం వైఎస్ జగన్, ముందుగా అమిత్ షాతో భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా తో భేటీ కానున్నారు. ఈ...
సీఎం వైఎస్ జగన్ తో కేక్ కట్ చేయించిన సీఎస్, డీజీపీ, ప్రజాప్రతినిధులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల...
కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఫిబ్రవరి 15, శనివారం ఉదయం కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తో సమావేశమయ్యారు. ఈ...