Home Search
%E0%B0%95%E0%B0%B0%E0%B1%8B%E0%B0%A8%E0%B0%BE - search results
If you're not happy with the results, please do another search
మే 4 నుంచి లాక్డౌన్ లో భారీ సడలింపులు
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా మే 3 వ తేదీ వరకు లాక్డౌన్ ను పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 29, బుధవారం...
కొత్త విద్యా సంవత్సరం ఆగష్టు 1 నుంచి మొదలు?
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా మే 3 వ తేదీవరకు లాక్డౌన్ విధించడంతో 2019–20 విద్యా సంవత్సరంలో జరగాల్సిన పరీక్షలు, పలు విద్యారంగ కార్యక్రమాలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో...
11 రకాలుగా మారిన కరోనా వైరస్…ఏ2ఏ రకంతో ఎక్కువ ప్రమాదం
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను కోవిడ్-19 (కరోనా వైరస్) వణికిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా భారత శాస్త్రవేత్తల చేసిన పరిశోధనల్లో కరోనా వైరస్ పదకొండు కొత్త రకాలుగా రూపాంతరం చెందిందని వెల్లడైంది....
ఏపీలో మరో 73 కరోనా కేసులు నమోదు, మొత్తం సంఖ్య 1332
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) విజృంభణ కొనసాగుతుంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1300 దాటింది. ఏప్రిల్ 29, బుధవారం ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1332 కు చేరినట్టు...
దేశంలో 31వేలు దాటినా కరోనా కేసులు, 1000 కి పైగా మరణాలు
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి మరింతగా విజృంభిస్తుంది. దీంతో పలు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఏప్రిల్ 29, బుధవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 31,332...
పదో తరగతి పరీక్షలపై కీలక నిర్ణయం, లాక్డౌన్ ముగిసిన రెండు వారాలకే…
కోవిడ్-19 మరియు మధ్యాహ్నం భోజన కార్యక్రమానికి సంబంధించిన అంశాలపై చర్చించడానికి కేంద్ర హెచ్ఆర్డి మంత్రి రమేష్ పోఖ్రియాల్రా అన్ని రాష్ట్రాల విద్యా శాఖ మంత్రులతో ఏప్రిల్ 28, మంగళవారం నాడు వీడియో కాన్ఫరెన్స్...
జీహెఛ్ఎంసీ కోవిడ్-19 కంట్రోల్ రూం సందర్శించిన కేంద్రబృందం
కరోనా నియంత్రణ చర్యలపై పర్యవేక్షణ చేసేందుకు గత నాలుగు రోజులుగా కేంద్ర ప్రభుత్వం పంపించిన ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్ (ఐఎంసీటి) హైదరాబాద్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. జలశక్తి శాఖ అదనపు...
కరోనా ఎఫెక్ట్: ఇక ఆ పోలీసులకు కొన్నిరోజులు సెలవులు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో ఇప్పటికే 8,590 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 1282 మంది కోలుకోగా, 369 మంది మృతిచెందారు. దేశంలో నమోదైన...
ఏపీలో జిల్లాల వారీగా కరోనా పాజిటివ్ కేసుల వివరాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి విజృంభిస్తుంది. ఏప్రిల్ 28, మంగళవారం ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1259 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో...
కరోనా మరణాల సంఖ్య 70వేలకు చేరొచ్చు- డోనాల్డ్ ట్రంప్
అగ్రరాజ్యం అమెరికాలో కోవిడ్-19(కరోనా వైరస్) విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ తాజా సమాచారం ప్రకారం గత 24 గంటల్లో అమెరికాలో కరోనా వైరస్ వలన 1303 మంది మరణించారు. మరోవైపు...