Home Search
%E0%B0%95%E0%B0%B0%E0%B1%8B%E0%B0%A8%E0%B0%BE - search results
If you're not happy with the results, please do another search
ఏపీలో కొత్తగా మరో 82 మందికి కరోనా నిర్ధారణ, 1259 కి చేరిన పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి విజృంభిస్తుంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1200 దాటింది. ఏప్రిల్ 28, మంగళవారం ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1259 కు చేరినట్టు...
కరోనా చికిత్సలో ప్లాస్మా థెరపీ…గాంధీ ఆసుపత్రికి కేంద్రం గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో కరోనా బాధితులు చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గాంధీ ఆస్పత్రిలో కరోనా చికిత్సలో భాగంగా ప్లాస్మా థెరపీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి...
కరోనాపై సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యలపై చంద్రబాబు విమర్శలు
రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రకు తీసుకుంటున్న చర్యలు, లాక్డౌన్ అమలు, తదితర అంశాలపై రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏప్రిల్ 27, సోమవారం నాడు ప్రసంగించిన...
గచ్చిబౌలి కరోనా ప్రత్యేక ఆసుపత్రిని (టిమ్స్) తనిఖీ చేసిన కేంద్ర బృందం
రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) నివారణకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం (ఐఎంసీటి) ఏప్రిల్ 25, శనివారం నాడు హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు....
తమిళనాడులో కీలక నిర్ణయం, 5 నగరాల్లో పూర్తిస్థాయి లాక్డౌన్
తమిళనాడు రాష్ట్రంలో రోజురోజుకి కోవిడ్-19 (కరోనా వైరస్) మరింతగా విజృంభిస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో 1755 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, ఈ వైరస్ వలన 22 మంది మరణించారు. ఈ నేపథ్యంలో కరోనా...
లాక్డౌన్ లో మరికొన్ని సడలింపులు, కేంద్రం ఉత్తర్వులు
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా మే 3 వ తేదీ వరకు లాక్డౌన్ ను పొడిగిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఏప్రిల్ 20...
కరోనా నేపథ్యంలో తెలంగాణకు కేంద్ర బృందం రాక
ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని, నియంత్రణ చర్యలపై పర్యవేక్షణ చేసేందుకు హైదరాబాద్, అహ్మదాబాద్, సూరత్, చెన్నై నగరాలకు మరో నాలుగు ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్స్ (ఐఎంసీటి) ను కేంద్ర...
తెలంగాణలో 983, ఏపీలో 955 కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
తెలుగు రాష్ట్రాలలో కోవిడ్-19(కరోనా వైరస్) ప్రభావం రోజురోజుకి పెరుగుతూనే ఉంది. దీంతో రెండు రాష్ట్రాలలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 24, శుక్రవారం సాయంత్రానికి కరోనా...
హైదరాబాద్ లో కరోనా నియంత్రణపై ఎమ్మెల్యేలతో తలసాని సమావేశం
హైదరాబాద్ నగర పరిధిలో కరోనా నియంత్రణ చర్యలు, బియ్యం పంపిణీ, వలస కూలీల సమస్యలు తదితర అంశాలపై పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ...
ఏపీలో ఆ నాలుగు జిల్లాల్లోనే కరోనా కేసులు ఎక్కువ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు 893 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. అయితే నమోదైన 893 కరోనా కేసుల్లో అత్యధికంగా నాలుగు జిల్లాల్లోనే ఉన్నాయని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన...