Home Search
యాదాద్రి - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణలో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్స్ జిల్లాల జాబితా ఇదే …
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా మే 29 వరకు తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు సీఎం కేసీఆర్ వెల్లడించారు. అలాగే రాష్ట్రంలో 6 జిల్లాలు రెడ్జోన్లో, 18 జిల్లాలు ఆరెంజ్ జోన్...
తెలంగాణలో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్స్ జిల్లాల జాబితా…
కరోనా కట్టడిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ గడువు మే 3వ తేదీతో ముగియనుండడంతో కరోనా వ్యాప్తి పై చేపట్టాల్సిన చర్యల గురించి అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర...
తెలంగాణ రాష్ట్రంలో కరోనా లేని జిల్లాలు ఇవే …
తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్-19 (కరోనా వైరస్) వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. దీంతో గత నాలుగు రోజులుగా పాజిటివ్ కేసుల తక్కువుగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలో ఏప్రిల్ 29, బుధవారం సాయంత్రానికి కరోనా పాజిటివ్ కేసులు...
రాష్ట్రంలో 21 జిల్లాల్లో కరోనా యాక్టీవ్ కేసులు లేవు – సీఎం కేసీఆర్
ఏప్రిల్ 27, సోమవారం నాడు ప్రధాని మోదీతో ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల...
కరోనా వ్యాప్తి నేపథ్యంలో సూర్యాపేటలో సీఎస్, డీజీపీ పర్యటన
కరోనా వ్యాప్తి కట్టడికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు క్షేత్రస్థాయిలో ఎలా అమలవుతున్నాయో స్వయంగా పరిశీలించడానికి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు జిల్లాల్లో పర్యటించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అందులో భాగంగా సీఎం కేసీఆర్ ఆదేశాల...
తెలంగాణలో మే 7 వరకు లాక్డౌన్ పొడిగింపు – సీఎం కేసీఆర్
కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్డౌన్ అమలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్లో ఏప్రిల్ 20, ఆదివారం నాడు మంత్రిమండలి సమావేశం జరిగింది. అనంతరం...
కలెక్టర్ల సదస్సులో సీఎం కేసీఆర్ కీలక సూచనలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఫిబ్రవరి 11, మంగళవారం నాడు ప్రగతి భవన్ లో జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, రాష్ట్ర మంత్రులు, సీనియర్ అధికారులతో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా...
సమత, హజీపూర్ కేసుల్లో తుది తీర్పు వాయిదా
తెలంగాణ రాష్ట్రంలో రెండు కీలక కేసుల్లో తుది తీర్పు వాయిదా పడింది. కుమురంభీం జిల్లాలోని లింగాపూర్ మండలం ఎల్లపట్టార్ గ్రామంలో జరిగిన సమత అత్యాచారం కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సామూహిక...
హాజీపూర్ హత్యల కేసులో జనవరి 27న తుది తీర్పు
యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్ గ్రామంలో చోటుచేసుకున్న వరుస హత్య కేసులు అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ వరుస హత్యల కేసుకు సంబంధించి ఫాస్ట్ట్రాక్ కోర్టులో వాదనలు ముగిశాయి. ఈ...
ఆగమ శాస్త్ర నియమాల ప్రకారమే నిర్మాణాలు -సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు డిసెంబర్ 17, మంగళవారం నాడు యాదాద్రిలో పర్యటించారు. వివిధ శాఖల అధికారులతో కలిసి ఆరున్నర గంటల పాటు యాదాద్రిలో పర్యటించారు. యాదాద్రి ఆలయ పునరుద్ధరణ పనులు శాశ్వతంగా...