Home Search
ఆంధ్రప్రదేశ్ - search results
If you're not happy with the results, please do another search
కరోనా నియంత్రణకు 14 రాష్ట్రాలకు కేంద్రం రూ.6,195 కోట్లు విడుదల
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో పలు రాష్ట్రాల ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రెవెన్యూ లోటులో ఉన్న 14...
ఏపీలో 2051, తెలంగాణలో 1275 కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య క్రమంగా పెరుగుతూనే వుంది. మే 12, మంగళవారం ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2051 కు చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్...
భారత్ లో 70 వేలు దాటిన కరోనా కేసులు, 2293 మరణాలు
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి ప్రభావం రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 3244 కరోనా పాజిటివ్ కేసులు, 87 కరోనా మరణాలు నమోదయ్యాయి. మే 12,...
నూజివీడులో జూన్ 8 వరకు లాక్డౌన్ అమలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 11, సోమవారం ఉదయానికి కోవిడ్-19 (కరోనా వైరస్) పాజిటివ్ కేసుల సంఖ్య 2018 కు చేరింది. అలాగే కృష్ణా జిల్లాలో 342 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక జిల్లా...
ఏపీ ప్రభుత్వం నిర్ణయం ఏకపక్షం…తీవ్ర అభ్యంతరకరం – సీఎం కేసీఆర్
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మూడు టిఎంసిల నీటిని లిఫ్టు చేసే విధంగా కొత్త ఎత్తిపోతల పథకం చేపట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించి, అందుకు సంబంధించిన జీవో కూడా విడుదల చేసింది. ఈ అంశంపై...
ఏపీ పదో తరగతి పరీక్షల నిర్వహణ జూలై లో…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వివరణ ఇచ్చారు. జూలై నెలలో పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. త్వరలోనే పరీక్షల...
విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటన: బాధితులకు నష్టపరిహారం చెక్కులు అందజేత
విశాఖపట్నం నగరంలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ నుండి రసాయన వాయువు లీకేజ్ వలన భారీ ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో స్టెరైన్ వాయువు పీల్చడం వలన తీవ్ర అస్వస్థతకు గురై 12...
ఏపీలో 2000 దాటినా కరోనా పాజిటివ్ కేసులు, 45 మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19 (కరోనా వైరస్) పాజిటివ్ కేసుల సంఖ్య 2000 దాటింది. మే 11, సోమవారం ఉదయానికి పాజిటివ్ కేసుల సంఖ్య 2018 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్...
పదో తరగతి పరీక్షలపై వస్తున్న వదంతులు నమ్మొద్దు – ఏపీ పాఠశాల విద్యాశాఖ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి సోషల్ మీడియాలో వదంతులు వస్తున్న నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చిన వీరభద్రుడు స్పందించారు. రోజుకో రకంగా పదో తరగతి పరీక్షలకు...
కరోనా నియంత్రణ చర్యలపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలపై ఉన్నతాధికారులతో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ ఈ రోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అత్యధిక కరోనా పరీక్షలు నిర్వహిస్తూ ఆంధ్రప్రదేశ్...