Home Search
%E0%B0%B8%E0%B1%80%E0%B0%8E%E0%B0%82 %E0%B0%95%E0%B1%87%E0%B0%B8%E0%B1%80%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D - search results
If you're not happy with the results, please do another search
ఎన్నికల తాయిలాలపై సీఎం కేసీఆర్ కసరత్తు
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన సీఎం ప్రజలను ఆకట్టుకొనే నిర్ణయాల ప్రకటనకు సిద్దం అవుతున్నారు. ప్రతిపక్ష పార్టీలకు అవకాశం...
సీఎం కేసీఆర్ కీలక ప్రకటన.. దివ్యాంగుల పెన్షన్ రూ.4,116కు పెంపు, వచ్చే నెల నుంచే అమలులోకి
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో వికలాంగులకు అందిస్తున్న పింఛను మరో వెయ్యి పెంచబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం...
సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం.. త్వరలో నూతన సచివాలయం సమీపంలో భారీ ట్విన్ టవర్స్ నిర్మాణం
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల అధిపతులకు (హెచ్వోడీ) సచివాలయంలో పని నేపథ్యంలో వారి కార్యాలయాలన్నీ దానికి సమీపంలో ఒకేచోట నిర్మించాలని నిర్ణయించారు. ఈ...
ఢిల్లీ ఆర్డినెన్స్పై సీఎం కేసీఆర్ ఫైర్.. ముఖ్యమంత్రులు కేజ్రీవాల్, భగవంత్ మాన్లతో కలిసి మీడియా సమావేశం
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావును కలుసుకున్నారు. శనివారం హైదరాబాద్కు వచ్చిన ఆయన బేగంపేట ఎయిర్పోర్టు నుంచి నేరుగా ఐటీసీ...
నేడు ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ.. కేసీఆర్, కేజ్రీవాల్, మమతా సహా పలువురు సీఎంలు గైర్హాజరు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన దేశ రాజధాని న్యూఢిల్లీలో శనివారం నీతి ఆయోగ్ 8వ పాలక మండలి సమావేశం జరుగనుంది. ఈ భేటీకి బీజేపీయేతర పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పలువురు గైర్హాజరు అవుతున్నారు....
రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు కలెక్టర్లకు రూ.105 కోట్లు విడుదల – ప్రకటించిన సీఎం కేసీఆర్
రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు కలెక్టర్లకు రూ.105 కోట్లు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు. ఈ మేరకు ఆయన నూతన సచివాలయంలో తొలిసారిగా నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో కీలక...
నేడు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో.. కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లతో సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో నేడు (గురువారం, మే 25, 2023) ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. నూతనంగా నిర్మించిన డా. బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలోని ఆరవ అంతస్థులో ఉదయం 11 గంటలకు...
రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలపై సీఎం కేసీఆర్ సమీక్ష.. రోజువారీ కార్యక్రమాల షెడ్యూల్ ఖరారు
తెలంగాణ రాష్ట్ర చరిత్రలో దశాబ్ది కార్యక్రమం ఒక మైలురాయి అని, గత పదేళ్ల కాలంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చాటిచెప్పేందుకు ఈ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు....
తెలంగాణ వైద్యారోగ్యశాఖలో 1,061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు.. నియామక పత్రాలు అందజేసిన మంత్రి హరీశ్ రావు
తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖలో కొత్తగా నియమితులైన 1,061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు రాష్ట్ర మంత్రి తన్నీరు హరీశ్ రావు నియామక పత్రాలను అందజేశారు. హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో వీరికి నియామక పత్రాలను అందించిన...
తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలపై సీఎం కేసీఆర్ సమీక్ష, అధికారులకు కీలక ఆదేశాలు
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలపై సమీక్ష నిర్వహించారు. శనివారం నూతనంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు, తెలంగాణ ప్రభుత్వ...