Home Search
జీఎస్టీ - search results
If you're not happy with the results, please do another search
జనవరిలో రికార్డ్ స్థాయిలో జీఎస్టీ వసూళ్లు, జీఎస్టీ అమల్లోకి వచ్చాక ఇదే అధికం
దేశంలో జనవరి నెలలో రికార్డ్ స్థాయిలో దాదాపు లక్ష 20 వేల కోట్ల వస్తు మరియు సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు నమోదయ్యాయి. జనవరి నెలలో మొత్తం రూ.1,19,847 కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయని,...
రాష్ట్రాలకు 7వ విడత కింద రూ.6000 కోట్ల జీఎస్టీ రుణాలు విడుదల
జీఎస్టీ పరిహారం కింద రాష్ట్రాలకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మరోసారి నిధులు విడుదల చేసింది. 7వ విడతలో భాగంగా 23 రాష్ట్రాలకు రూ.5,516.60 కోట్లు, శాసనసభ కలిగిఉన్న 3 కేంద్రపాలిత ప్రాంతాలకు...
వరుసగా రెండో నెలలో కూడా రూ.లక్ష కోట్లకు పైగా జీఎస్టీ వసూళ్లు నమోదు
వస్తు మరియు సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు మరోసారి లక్ష కోట్లు దాటాయి. నవంబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1,04,963 కోట్లుగా నమోదయినట్టుగా అధికారులు ప్రకటించారు. అందులో సీజీఎస్టీ వసూళ్లు రూ.19,189 కోట్లు కాగా,...
జీఎస్టీ పరిహారం పొందడం రాష్ట్రాల హక్కు, కేంద్రమే మొత్తం చెల్లించాలి : మంత్రి హరీశ్
42వ జీఎస్టీ కౌన్సిల్ భేటీ సోమవారం నాడు జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...
తెలంగాణకు ఐజీఎస్టీ కింద రావాల్సిన 2638 కోట్లు వెంటనే విడుదల చేయాలి: మంత్రి హరీశ్
ఐజీఎస్టీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం బుధవారం నాడు జరిగింది. ఐజీఎస్టీ కమిటీలో సభ్యుడైన తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు....
తెలంగాణకు రావాల్సిన 2641 కోట్ల ఐజీఎస్టీ మొత్తాన్ని విడుదల చేయాలి: మంత్రి హరీష్ రావు
ఐజీఎస్టీ కన్వీనర్, బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ అధ్యక్షతన ఈ రోజు ఐజీఎస్టీపై గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం జరిగింది. ఐజీఎస్టీ కమిటీలో సభ్యుడైన తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ...
ఐజీఎస్టీ కమిటీలో తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావుకు చోటు
ఐజీఎస్టీ పరిష్కారం, సలహాలు, సంబంధిత వ్యవహారాల కోసం 2019 డిసెంబర్లో ఒక కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కమిటీలో మార్పులు చేస్తూ జూలై 22, బుధవారం...
జనవరిలో రూ.లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు
వస్తు మరియు సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు మరో సారి లక్ష కోట్లు దాటాయి. జనవరి నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1,10,828 కోట్లుగా నమోదయినట్టుగా అధికారులు ప్రకటించారు. అందులో సీజీఎస్టీ వసూళ్లు రూ.20,944 కోట్లు...
డిసెంబర్ 18న జీఎస్టీ మండలి భేటీ
జీఎస్టీ మండలి సమావేశం డిసెంబర్ 18, బుధవారం నాడు జరగనుంది. జీఎస్టీ వసూళ్లు నవంబర్ నెలలో 6 శాతం పెరిగి మూడు నెలల తర్వాత 1.03 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో...
మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో మధ్యంతర బడ్జెట్ 2024ను ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు నాలుగు సార్లు నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టగా.. తాజాగా ఐదో సారి బడ్జెట్ను ప్రకటించారు. దీంతో...