Home Search
దక్షిణాఫ్రికా - search results
If you're not happy with the results, please do another search
ఎన్నికలలో వేలికి పెట్టే సిరాను ఎక్కడ, ఎలా తయారు చేస్తారు?
ఎన్నికలు వస్తున్నాయంటేనే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది వేలికి పెట్టే సిరా చుక్కనే. వేటు వేశాక చేతి వేలిపై వేసే ముద్రను సెలబ్రెటీలు సైతం అందరికీ చూపిస్తూ గర్వంగా తాము ఓటేసామని మీరు కూడా...
రాజధాని “మూడు” మారిందా?
హైదరాబాద్ రాజధానిగా దేశంలోనే విఖ్యాత గుర్తింపు పొందిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్.. విభజిత ఆంధ్రప్రదేశ్ అనంతరం రాజధాని లేని రాష్ట్రంగా ప్రచారంలో ఉంది. ఏకైక రాజధాని అమరావతి నుంచి మూడు రాజధానుల రాష్ట్రంగా.. ప్రస్తుతం...
జీ20 సదస్సు నిర్వహిస్తోన్న భారత్కు కలిగే ప్రయోజనాలు
దేశ రాజధాని డిల్లీలో సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జరుగుతున్న జీ20 సదస్సుకు.. అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్ తదితర దేశాధినేతలతో సహా ఎన్నో దేశాలకు చెందిన ప్రముఖులు వచ్చారు. అయితే...
వజ్రాలు భూమి ఉపరితలంపైకి ఎలా చేరుకుంటాయ్? ఆ మిస్టరీ ఏంటి?
మిలియన్ల బిలియన్ల సంవత్సరాలలో భూమి లోతుల వద్ద అపారమైన ఒత్తిడిలో వజ్రాలు ఏర్పడి..అవి కొన్ని అగ్నిపర్వత ప్రక్రియల ద్వారా భూమి క్రస్ట్లో కేవలం 100 కిలోమీటర్ల లోతు వరకూ వచ్చాయని శాస్త్రవేత్తలు చెబుతారు....
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్కు ముందు.. టెస్ట్ ర్యాంకింగ్స్లో నంబర్ వన్ స్థానంలోకి భారత్, ప్రకటించిన ఐసీసీ
వచ్చే నెలలో (జూన్ 7-11 తేదీల్లో) లండన్లోని ఓవల్ మైదానం వేదికగా జరగనున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్-2023 ఫైనల్కు ముందు టీమిండియాకు శుభవార్త. పురుషుల టెస్ట్ టీమ్ ర్యాంకింగ్స్లో భారతదేశం నంబర్ వన్...
ఐపీఎల్ ముంగిట ‘సన్రైజర్స్ హైదరాబాద్’ కీలక నిర్ణయం.. కొత్త కెప్టెన్గా ఏడెన్ మార్క్రమ్ నియామకం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ముంగిట సన్రైజర్స్ హైదరాబాద్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ కొత్త కెప్టెన్గా దక్షిణాఫ్రికా ఆటగాడు ఏడెన్ మార్క్రమ్ను నియమించింది. ఈ మేరకు ఫ్రాంచైజీ తన అధికారిక ట్విట్టర్...
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు, వైబ్రంట్ విలేజెస్ ప్రోగ్రామ్ కు రూ.4800 కోట్ల కేటాయింపుకు ఆమోదం
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. సమావేశం అనంతరం కేబినెట్ నిర్ణయాలను కేంద్ర ప్రసార, సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్...
మహిళల టీ20 వరల్డ్ కప్: నేడే భారత్-పాకిస్థాన్ మధ్య తొలి పోరు.. వైస్ కెప్టెన్ స్మృతి మంధానకు గాయం,...
దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్లో భాగంగా ఆదివారం (ఫిబ్రవరి 12న) కీలక పోరు జరుగనుంది. హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత్ టోర్నీలో తమ తొలి మ్యాచ్లో పాకిస్థాన్ మహిళలతో తలపడనుంది....
హైదరాబాద్లో ఫార్ములా ఈ కార్ రేస్.. హాజరైన మంత్రి కేటీఆర్, సచిన్, రామ్చరణ్ సహా పలువురు ప్రముఖులు
దేశంలోనే తొలిసారిగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఫార్ములా ఈ-రేస్ శనివారం హైదరాబాద్లో జరిగింది. వరల్డ్ ఛాంపియన్ షిప్ ఫార్ములా ఈ రేసులో భాగంగా సాగరతీరాన నిర్వహించిన ఈ రేస్లో ఎలక్ట్రిక్ కార్లు గంటకు 322...
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ: నాగ్పూర్ టెస్టులో ఆస్ట్రేలియాపై రోహిత్ శర్మ రికార్డు సెంచరీ, ఆధిక్యం దిశగా భారత్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా గురువారం నాగ్పూర్లోని వీసీఏ స్టేడియంలో ఆస్ట్రేలియాతో మొదలైన తొలి టెస్టులో ఆతిథ్య భారత్ ఆధిక్యం దిశగా పయనిస్తోంది. ఈ క్రమంలో రెండోరోజైన శుక్రవారం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ...