Home Search
యాదాద్రి - search results
If you're not happy with the results, please do another search
నేడు యాదాద్రిలో సీఎం కేసీఆర్ పర్యటన, ఆలయ పునర్నిర్మాణ పనులు పరిశీలన
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఫిబ్రవరి 7, సోమవారం నాడు యాదాద్రిలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు రోడ్డు మార్గం ద్వారా సీఎం కేసీఆర్ యాదాద్రి చేరుకోనున్నారు. ఈ పర్యటనలో భాగంగా యాదాద్రిలో...
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహాస్వామిని దర్శించుకున్న మంత్రి హరీశ్ రావు
తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు గురువారం నాడు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహాస్వామి వారిని దర్శించుకున్నారు. యాదాద్రి లక్ష్మీ నరసింహా స్వామి ఆలయంలో సతీసమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ...
యాదాద్రి పునర్నిర్మాణ పనులను పరిశీలించిన సీఎస్ సోమేశ్ కుమార్
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం పరిశీలించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని శుక్రవారం సీఎస్ సోమేశ్ కుమార్ కుటుంబ...
యాదాద్రి పుణ్యక్షేత్రం ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరు కావాలి, ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ ఆహ్వానం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం న్యూఢిల్లీలోని ప్రధాని నివాసంలో ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా...
యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న మంత్రి తలసాని
తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శనివారం నాడు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రికి...
లక్షల మంది భక్తులు ఒకేసారి వచ్చినా సరిపోయేలా యాదాద్రిలో సౌకర్యాలు ఉండాలి: సీఎం కేసీఆర్
యాదాద్రి ఆలయ నిర్మాణ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని, కొన్ని లక్షల మంది భక్తులు ఒకేసారి వచ్చినా సరిపోయే విధంగా అన్ని సౌకర్యాలు ఉండేలా ఆలయ నిర్మాణ పనులు జరగాలని ముఖ్యమంత్రి...
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు మంగళవారం ఉదయం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ముందుగా హైదరాబాద్ నుంచి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు యాదాద్రి ఆలయానికి చేరుకున్నారు. కొండపై...
14న యాదాద్రిలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పర్యటన
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ కు చేరుకున్న సంగతి తెలిసిందే. జస్టిస్ ఎన్వీ రమణ రాజ్భవన్ అతిథిగృహంలో మూడు రోజులపాటు బస చేయనున్నారు. ఈ...
యాదాద్రిలో ఏప్రిల్ 3 వరకు ఆర్జిత సేవలు నిలిపివేత
కరోనా వ్యాప్తి నేపథ్యంలో యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆర్జిత సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ఆలయ అధికారులు వెల్లడించారు. యాదాద్రి ఆలయంలో ఇప్పటివరకు 73 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో...
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని సీఎం కేసీఆర్ కు ఆహ్వానం
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని కోరుతూ, ప్రభుత్వ విప్, స్థానిక ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత సోమవారం నాడు ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిసి ఆహ్వాన పత్రికను...