Home Search
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ - search results
If you're not happy with the results, please do another search
భారత నూతన రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షల వెల్లువ, అభినందనలు తెలిపిన పలువురు ప్రముఖులు
గురువారం జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ద్రౌపది ముర్ముకు దేశవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అధికార, ప్రతిపక్ష నేతలు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ముందుగా ప్రధాని మోదీ గురువారం...
భారతదేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము, ఎన్నికల్లో ఘన విజయం
భారతదేశ 15వ రాష్ట్రపతిగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు. తన ప్రత్యర్థి, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా పై భారీ తేడాతో ఆమె ఘన విజయం సాధించారు....
కొనసాగుతున్న రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్, తొలి రౌండ్లో ద్రౌపది ముర్ముకు భారీ ఆధిక్యం
పార్లమెంట్ హౌస్లో రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తర్వాత దేశ 15వ రాష్ట్రపతిగా ఎవరు పీఠం అధిష్టిస్తారో మరికొన్ని గంటల్లోనే తేలనుంది. కాగా గురువారం...
నేడే రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు, సాయంత్రంలోపు ఫలితాలు వెల్లడి
దేశ రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ గురువారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ లో ఓట్ల లెక్కింపు నిర్వహించనుండగా, సాయంత్రం 4 గంటల లోపు తుది...
ముగిసిన రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్.. జూలై 21న కౌంటింగ్
రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ముగిసింది. పార్లమెంట్ ఆవరణలో ఉభయ సభల ఎంపీలు ఓటేయగా, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలలో ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్డీయే తరపున రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము...
రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకున్న సీఎం కేసీఆర్
తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో శాసనసభ కమిటీ హాలులో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తన ఓటు హక్కు వినియోగించుకున్నారు....
సామాజిక న్యాయం కోసమే ద్రౌపది ముర్ముకు మద్ధతు, ఆమెను రాష్ట్రపతిగా గెలిపిద్దాం: చంద్రబాబు
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు ఓటు వేసి ఆమె విజయానికి సహకరించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ ప్రతినిధులకు పిలుపునిచ్చారు. మంగళవారం ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము...
ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసిన మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, డిప్యూటీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం ఏక్నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్ న్యూఢిల్లీలో 7 లోక్ కళ్యాణ్ మార్గ్...
త్వరలో తెలంగాణ పర్యటనకు రానున్న ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము!
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము త్వరలో తెలంగాణ పర్యటనకు రానున్నారా? త్వరలో జరుగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో శాసనసభ్యుల మద్దతు కోసం జూలై 12న తెలంగాణ పర్యటనకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది....
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు తెలిపిన వైసీపీ
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్సీపీ రాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ఎన్డీఏ ప్రకటించడాన్ని స్వాగతించింది. ఈ మేరకు రాష్ట్రపతి అభ్యర్థిగా మొదటిసారి ఒక గిరిజన మహిళకు...