Home Search
జగన్ - search results
If you're not happy with the results, please do another search
ప్రభుత్వ పాఠశాలల్లోని టెన్త్ టాపర్లకు గుడ్ న్యూస్.. నగదు ప్రోత్సాహకాలు ప్రకటించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని 10వ తరగతిలో టాపర్స్గా నిలిచిన విద్యార్థులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఇటీవలి పదో తరగతి ఫలితాల్లో మొదటి మూడు స్థానాల్లో...
సీఎం జగన్లా నాకు ఊరికో ప్యాలెస్ లేదు, అమరావతిలో అద్దె ఇంట్లో ఉంటున్నా – పెందుర్తి సభలో టీడీపీ...
ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రాష్ట్రానికి రాజధానిగా అమరావతిని ఎంపిక చేశామని, దీనికి నాడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా సమ్మతం తెలిపారని చెప్పారు...
ముగిసిన శ్రీ లక్ష్మీ మహాయజ్ఞం.. అఖండ పూర్ణాహుతిలో పాల్గొన్న సీఎం జగన్, హాజరైన స్వరూపానందేంద్ర స్వామి
విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో గత వారం రోజులుగా జరుగుతున్న శ్రీలక్ష్మీ మహాయజ్ఞం బుధవారంతో ముగిసింది. ఈ యజ్ఞం ముగింపులో భాగంగా ఈరోజు అఖండ పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. విశాఖ శారదా పీఠాధిపతి...
175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసే సత్తా ఉందా? – టీడీపీ అధినేత చంద్రబాబుకు మరోసారి సీఎం జగన్...
ఆంధ్రప్రదేశ్లోని మొత్తం 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసే సత్తా ఉందా? అని మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబును ప్రశ్నించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. మంగళవారం ఆయన బాపట్ల జిల్లా...
రేపు బాపట్లకు సీఎం జగన్.. నిజాంపట్నంలో వైఎస్సార్ మత్స్యకార భరోసా నగదు జమ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన నిజాంపట్నంలో మత్స్యకార కుటుంబాలకు 'వైఎస్సార్ మత్స్యకార భరోసా' పథకం కింద ఐదో విడత నగదు...
ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం వస్తే.. సంక్షేమ పథకాలు ఆగిపోతాయి – కావలి సభలో సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో పొరపాటున టీడీపీ గెలిచి చంద్రబాబు ప్రభుత్వం వస్తే.. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ఆగిపోతాయని అన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. శుక్రవారం ఆయన...
విజయవాడలో శ్రీ లక్ష్మీ మహా యజ్ఞం ప్రారంభం.. పాల్గొని యజ్ఞ సంకల్పం తీసుకున్న సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీలక్ష్మీ మహా యజ్ఞం ప్రారంభం అయింది. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో నేటి నుంచి ఆరురోజుల పాటు అనగా.. మే 12 నుంచి...
రేపటి నుంచి విజయవాడలో చండీ, రుద్ర, రాజ శ్యామల, సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహా యజ్ఞం.. పాల్గొననున్న...
ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రేపటి (శుక్రవారం, మే 12, 2023) నుంచి శ్రీలక్ష్మీ మహా యజ్ఞం ప్రారంభం కానుంది. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో శుక్రవారం నుంచి ఆరురోజుల...
రేపు విశాఖపట్నం పర్యటనకు సీఎం జగన్.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, షెడ్యూల్ ఇదే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (గురువారం, మే 11, 2023) విశాఖపట్నం పర్యటనకు వెళ్తున్నారు. పర్యటనలో భాగంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్నారు. వైఎస్ఆర్ విగ్రహ...
‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్.. ఫిర్యాదుల కోసం టోల్-ఫ్రీ నంబర్ 1902 ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్లోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారం కోసం మరో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ‘జగనన్నకు...