Home Search
ఆంధ్రప్రదేశ్ - search results
If you're not happy with the results, please do another search
సీఎం జగన్ పేరుతో రెండు పధకాలు
శుక్రవారం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రవేశ పెట్టారు. అయితే ఆశక్తికరంగా రెండు ప్రభుత్వ పథకాలకు సీఎం వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరును పెట్టారు....
రాష్ట్ర బడ్జెట్ పై చంద్రబాబు స్పందన
శుక్రవారం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై టిడిపి అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ బడ్జెట్ ఏ...
ఏపీ బడ్జెట్ 2019-20 హైలైట్స్
ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన ప్రభుత్వం తొలిసారిగా బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ రోజు అసెంబ్లీ లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఎన్నికల...
ఎట్టకేలకు పదవి సాధించిన రోజా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం నాడు రెండు కీలక పదవులకు నియామక ఉత్తర్వులు జారీచేసింది. వైసీపీ నాయకురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్ కే రోజా ను ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ(...
అసెంబ్లీ లో చంద్రబాబు, వైఎస్ జగన్ మధ్య మాటల యుద్ధం
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు ఉదయం ప్రారంభమయ్యాయి, ఈ నెల 30 వరకు జరుగుతాయి. సభ మొదలైన కొద్దీ సేపటికే అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం మొదలైంది, ఆంధ్రప్రదేశ్...
రైతుల ఆత్మహత్యలపై సీఎం జగన్ సంచలన నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లు మరియు ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సంధర్బంగా రైతుల ఆత్మహత్యల పై కీలక నిర్ణయం...
కొత్తగూడెం జిల్లాలో టిఆర్ఎస్ నాయకున్ని కిడ్నాప్ చేసిన మావోయిస్టులు
తెలంగాణ లోని కొత్తగూడెం జిల్లాలో కొత్తూర్ గ్రామానికి చెందిన తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నాయకుడు నల్లూరి శ్రీనివాస్ రావు ని, 15 మంది సభ్యులుగల మావోయిస్టు అనుమానిత బృందం, జూలై 8న...
టిడిపి పై దాడులు ఆపి,అభివృద్ధి పై దృష్టి పెట్టండి
టిడిపి అధ్యక్షుడు, మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లాలో పర్యటించి, వైసీపీ నేతల దాడుల్లో మరణించిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు. తాడిపత్రి మండలంలోని వీరాపురం గ్రామానికి చెందిన చింతా...
విజయవాడ లో గవర్నర్ తో భేటీ అయిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తో భేటీ అయ్యారు. ఈ రోజు విజయవాడ పర్యటనకు వచ్చిన గవర్నర్ తో, గేట్ వే హోటల్ లో దాదాపు...
కాపు రిజర్వేషన్లు కోరుతూ సీఎం జగన్ కి ముద్రగడ లేఖ
మాజీ మంత్రి, ఆంధ్రప్రదేశ్లోని కాపు సంఘం నాయకుడు ముద్రగడ పద్మనాభం జూలై 9 న, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కి కాపులకు రిజర్వేషన్స్ కల్పించాలని కోరుతూ బహిరంగ లేఖ...