Home Search
తోట - search results
If you're not happy with the results, please do another search
తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి కొత్త అధ్యక్షుడిగా కేఎల్ దామోదర్ ప్రసాద్
తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి (తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్) ఎన్నికలు ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు జరిగిన విషయం తెలిసిందే. అనంతరం ఫలితాలను...
స్టేట్ వైల్డ్ లైఫ్ బోర్డు కీలక సమావేశం, వన్యప్రాణుల దాడుల్లో మరణాలు, పంటనష్టం పరిహారం పెంపుకు ప్రతిపాదనలు
తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అధ్యక్షతన అరణ్య భవన్ లో రాష్ట్ర వన్యప్రాణి మండలి (వైల్డ్ లైఫ్ బోర్డు), మనుషులు–జంతువుల మధ్య ఘర్షణ వాతావరణం (హ్యూమన్-యానిమల్...
సమతా కుంభ్-2023: సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో ఫిబ్రవరి 11న విశ్వశాంతి విరాట్ గీతా పారాయణం
హైదరాబాద్ నగరశివారు ముచ్చింతల్ లోని శ్రీరామనగరం ఆశ్రమంలోని సమతా మూర్తి స్ఫూర్తి కేంద్ర ప్రాంగణంలో ఫిబ్రవరి 2వ తేదీ నుంచి సమతా కుంభ్-2023 బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్న విషయం తెలిసిందే. శ్రీశ్రీశ్రీ త్రిదండి...
ఎయిరిండియా ఘటనపై డీజీసీఏ సీరియస్.. రూ.30 లక్షల జరిమానా, పైలట్ లైసెన్స్ మూడు నెలలు రద్దు
ఎయిరిండియా విమానంలో తోటి ప్రయాణికురాలిపై ఒక ప్రయాణికుడు మూత్రం పోసినట్లు ఆరోపణలు వచ్చిన ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సీరియస్ అయింది. తన విధులను నిర్వర్తించడంలో విఫలమైనందుకు గాను...
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కుమారుడిపై కేసు నమోదు
తెలంగాణ పోలీసులు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్కు షాక్ ఇచ్చారు. ర్యాగింగ్ పేరుతో తోటి విద్యార్థిపై దాడి చేసిన ఘటనలో ఆయన కుమారుడు భగీరథ్పై కేసు నమోదు చేసినట్లు దుండిగల్...
హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో ఘనంగా కైట్ ఫెస్టివల్.. ప్రారంభించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
సంక్రాంతి పండుగ సంబరాలలో భాగంగా హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో కైట్ ఫెస్టివల్ను ఘనంగా నిర్వహించారు. శనివారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ అతిథిగా విచ్చేసి దీనిని ప్రారంభించారు. ఈ క్రమంలో ఆయన...
ప్రతిపక్షాలన్నీ సంయుక్తంగా పోరాడాల్సిన సమయమిది, కుప్పం ఘటనపై చంద్రబాబుకు సంఘీభావం తెలిపిన పవన్ కళ్యాణ్
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో ఆదివారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని చంద్రబాబు ఇంటి వద్ద ఈ సమావేశం జరిగింది. ఇటీవల జరిగిన...
ఏపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఫోన్లు చేస్తున్నారు, సంక్రాంతి తర్వాత బీఆర్ఎస్ లోకి ఆశ్చర్యపరిచే చేరికలు: సీఎం కేసీఆర్
బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సమక్షంలో సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, మాజీ ఐఆర్ఎస్ చింతల పార్ఠసారథి,...
క్రిస్మస్ సందర్భంగా దేశ పౌరులందరికీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము క్రిస్మస్ పర్వదినం సందర్భంగా తోటి దేశ పౌరులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఒక సందేశం విడుదల చేశారు. “దేశప్రజలందరికీ, ముఖ్యంగా క్రైస్తవ సోదరులు మరియు సోదరీమణులకు...
పార్లమెంట్లో ప్రత్యేక ‘మిల్లెట్ లంచ్’ ఏర్పాటు చేసిన కేంద్రం.. ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు హాజరు
మిల్లెట్ ఇయర్ 2023ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం మంగళవారం మధ్యాహ్నం పార్లమెంట్లో ప్రత్యేక 'మిల్లెట్ లంచ్' ఏర్పాటు చేసింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర తోమర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం...