Home Search
తోట - search results
If you're not happy with the results, please do another search
టీఎస్ ఎంసెట్ ఫలితాలు విడుదల.. ప్రకటించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
తెలంగాణ వ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని లక్షలాది మంది విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలంగాణ ఎంసెట్-2023 ప్రవేశ పరీక్ష ఫలితాలు ఈరోజు (గురువారం, మే 25, 2023)...
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు: మేనిఫెస్టో విడుదల చేసిన కాంగ్రెస్.. మహిళలు, నిరుద్యోగులే లక్ష్యంగా పలు హామీలు
మరో వారం రోజుల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. రాష్ట్ర కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేసింది. మంగళవారం సర్వ జనాంగద శాంతియ తోట పేరుతో మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో...
నూతన సచివాలయంలో 6 కీలక ఫైళ్లపై సంతకం చేసిన సీఎం కేసీఆర్, నేటి మధ్యాహ్నం తొలి సమీక్ష
తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు సోమవారం మధ్యాహ్నం రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో తొలి సమీక్ష నిర్వహించనున్నారు. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పనులు, కరివేన,...
డా. అంబేడ్కర్ జయంతి సందర్భంగా.. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ నివాళులు, పాల్గొన్న ఖర్గే, సోనియా
భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేడ్కర్ 132వ జయంతి సందర్భంగా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. శుక్రవారం ఉదయం పార్లమెంట్ హౌస్ లాన్ వద్ద బాబాసాహెబ్...
దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ‘కూల్ రూఫ్ పాలసీ’ – విధాన పత్రం ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్
ప్రపంచంలో గత 5 వేల ఏళ్లలో ఎంత పట్టణీకరణ జరిగిందో.. రాబోయే 50 ఏళ్లలో అంత పట్టణీకరణ జరుగబోతోందని తెలిపారు రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కే తారక రామారావు....
విశాఖ ఉక్కు.. తెలుగు ప్రజల హక్కు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలి – మంత్రి కేటీఆర్
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ‘రైతు ప్రభుత్వం’, రైతులు కాస్త ధైర్యంగా ఉండాలి – సీఎం కేసీఆర్
రైతు సంక్షేమం, వ్యవసాయరంగ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా రైతుల కోసం ఎన్నో పథకాలు, కార్యక్రమాలు చేపడుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం “రైతు ప్రభుత్వం” అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు...
అంతర్జాతీయ మహిళా దినోత్సవం: దేశ మహిళలకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ
అంతర్జాతీయ మహిళా దినోత్సవం-2023 సందర్భంగా దేశ మహిళలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) సందర్భంగా ద్రౌపది ముర్ము తన సందేశాన్ని...
‘వైఎస్ఆర్ రైతు భరోసా’ కింద 51.12 లక్షల మందికి రూ. 1,090.76 కోట్ల నగదు పంపిణీ చేసిన సీఎం...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం (ఫిబ్రవరి 28, 2023) గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో నిర్వహించిన ‘వైఎస్ఆర్...
బీఆర్ఎస్ పార్టీలో చేరిన విజయవాడ మాజీ మేయర్ తాడి శకుంతల
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా విజయవాడ మాజీ మేయర్ తాడి శకుంతల బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గుంటూరు జేకేసీ కళాశాల రోడ్డులోని పార్టీ కార్యాలయంలో...