Home Search
అమెరికా - search results
If you're not happy with the results, please do another search
బీజేపీ సీనియర్ నాయకుడు అరుణ్ జైట్లీ కన్నుమూత
బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ కన్నుమూశారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ ఈ రోజు మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆయన...
మోడీ, అమిత్ షా ను సంప్రదించాకే నిర్ణయాలు
వైసీపీ పార్టీ ముఖ్య నాయకుడు, ఎంపీ విజయసాయిరెడ్డి ఈ రోజు ఢిల్లీలో కీలక వ్యాఖ్యలు చేసారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా ప్రధాని నరేంద్రమోడీ, హోం...
అమెజాన్ అతిపెద్ద ప్రాంగణం నేడే ప్రారంభం
ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ హైదరాబాద్ నగరంలోని నానక్రామ్గూడలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాంగణాన్ని ఏర్పాటు చేసింది. పదిఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన ఈ ప్రాంగణంలో పది వేల మందికి పైగా ఉపాధి కల్పించేందుకు సౌకర్యాలు...
అమరావతి పై త్వరలో నిర్ణయం
సీనియర్ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతిలో రాజధాని నిర్ణయంపై సంచలన వ్యాఖ్యలు చేసారు. రాజధాని నిర్మాణం పై స్పందిస్తూ ఈ ప్రాంతం కట్టడాలకు సురక్షితం కాదని, సాధారణ...
లాడెన్ వారసుడు హమ్జా బిన్ లాడెన్ హతం?
అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ మాజీ నాయకుడు ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హమ్జా బిన్ లాడెన్ చనిపోయినట్లు అమెరికాలో మీడియా కధనం వెలుగులోకి వచ్చింది. గతంలో ఒసామా బిన్ లాడెన్ ను...
కుటుంబంతో కలిసి జెరూసలేం వెళ్లనున్న సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి త్వరలో తన కుటుంబంతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. వైసీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుండి, వై.ఎస్. జగన్ మోహన్...
కాశ్మీర్ సమస్యపై ట్రంప్ వ్యాఖ్యలు ఖండించిన భారత్
ఎన్నో ఏళ్లుగా ఉన్న కాశ్మీర్ వివాదంపై భారత్,పాకిస్తాన్ ల మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతుంది. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్...
ఏపీ సీఎం వైఎస్ జగన్ కి డిప్లొమాటిక్ పాస్ పోర్ట్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి కి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డిప్లమాటిక్ పాస్ పోర్ట్ ను జారీ చేసింది. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వ్యక్తికీ లేదా ప్రభుత్వ ప్రతినిధిగా...
పాక్ గగనతలంలో, భారత విమానాలపై ఆంక్షల ఎత్తివేత
పాకిస్తాన్ సివిల్ ఏవియేషన్ అధారిటీ జూలై 16 న 12.41 గంటల నుంచి భారతదేశ వాణిజ్య విమానాలపై వారి గగనతలం లో విధించిన ఆంక్షలను తొలగించింది. ఇకపై పాకిస్తాన్ గగనతలం భారత్ విమానాలకు...
కర్ణాటకలో రాజకీయ సంక్షోభం?
కర్ణాటక రాష్ట్ర రాజకీయాలు మళ్ళి వేడెక్కాయి, జెడిఎస్- కాంగ్రెస్ లతో ఏర్పడ్డ సంకీర్ణ ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు ఎదురుకుంటూ సాగుతున్న తరుణంలో మళ్ళీ నేతల రాజీనామాలతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. భారత జాతీయ...