Home Search
కరోనా - search results
If you're not happy with the results, please do another search
పాలకుర్తిలో లాక్డౌన్ కొనసాగించండి, కమిటీల ఆధ్వర్యంలో కరోనా కట్టడి
అఖిల పక్ష కమిటీల ఆధ్వర్యంలో సమన్వయంతో, స్వీయ నియంత్రణతో కరోనాని కట్టడి చేయాలని, పాలకుర్తిలో మరికొంత కాలం లాక్డౌన్ ని కొనసాగించండని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి...
ఆ నగరాల నుంచి వచ్చే విమానాలపై నిషేధం పొడిగింపు
రాష్ట్రంలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆరు నగరాల నుంచి కోల్కతా విమానాశ్రయానికి వచ్చే విమానాల రాకపోకలపై పశ్చిమబెంగాల్ ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. కరోనా కేసులు ఎక్కువుగా నమోదవుతున్న...
దేశంలో 15 లక్షలు దాటిన కోలుకున్న వారి సంఖ్య, గత 24 గంటల్లోనే 54,859 మంది డిశ్చార్జ్
భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా ప్రతి రోజూ 60 వేలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో మొత్తం కేసుల సంఖ్య 22 లక్షలు దాటింది. ఆగస్టు...
కోవిడ్ కేర్ సెంటర్లో అగ్నిప్రమాదం: మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారం
విజయవాడ లోని కోవిడ్ కేర్ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు అండగా...
కోవిడ్ కేర్ సెంటర్లో అగ్ని ప్రమాదంపై సీఎం వైఎస్ జగన్ ఆరా, విచారణకు ఆదేశాలు
విజయవాడలో కోవిడ్ కేర్ సెంటర్ గా వినియోగిస్తున్న స్వర్ణ ప్యాలెస్ హోటల్ లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన భారీ అగ్ని ప్రమాదంపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరా తీశారు. ఘటన...
విజయవాడ కోవిడ్ కేర్ సెంటర్ లో భారీ అగ్ని ప్రమాదం, 9 మంది మృతి
విజయవాడలో కోవిడ్ కేర్ సెంటర్ గా వినియోగిస్తున్న స్వర్ణ ప్యాలెస్ హోటల్ లో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కరోనా చికిత్సలో భాగంగా రమేష్ ఆసుపత్రి స్వర్ణ ప్యాలెస్...
దేశంలో 14 లక్షలు దాటిన కోలుకున్న వారి సంఖ్య, గత 24 గంటల్లోనే 48,900 మంది డిశ్చార్జ్
భారత్ లో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా ప్రతి రోజూ 50 వేలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతుండగా, రెండు రోజుల నుంచి ఆ సంఖ్య 60 వేలు...
కేరళలో విమాన ప్రమాద ఘటన: మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు పరిహారం
కేరళలోని కోజికోడ్లో ఆగస్టు 7, శుక్రవారం రాత్రి ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 18 మంది మరణించగా, 100 మంది పైగా గాయపడ్డారు. ఈ...
మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కన్నుమూత
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కన్నుమూశారు. ఆయన వయసు 85 సంవత్సరాలు. కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో ఆయన నిమ్స్ ఆసుపత్రిలో చేరారు. అనంతరం ఆయనకు కరోనా...
104,14410 కాల్ సెంటర్లు సమర్థవంతగా పనిచేయాలి – సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు 7, శుక్రవారం నాడు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కోవిడ్-19 నివారణా చర్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్...