Home Search
కరోనా - search results
If you're not happy with the results, please do another search
ఆ నగరానికి వెళ్తే 14 రోజుల హోమ్ ఐసోలేషన్ తప్పనిసరి
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ముంబయి నగరంలో పెద్దసంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 7, శుక్రవారం నాడు బృహాన్...
తన పుట్టిన రోజు వేడుకలపై అభిమానులకు సూపర్ స్టార్ మహేష్ బాబు విజ్ఞప్తి
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన అభిమానులకు ట్విట్టర్ వేదికగా ఈ రోజు ఒక విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఆగష్టు 9న తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులందరూ సామూహిక...
రాష్ట్రంలో 10 వేల ఆక్సిజన్ బెడ్స్ సిద్ధంగా ఉంచాలి, అదనంగా మరో 100 కోట్లు మంజూరు
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఆగస్టు 5, బుధవారం నాడు ప్రగతి భవన్ లో జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, నివారణ చర్యలు, బాధితులకు అందిస్తున్న వైద్య...
కోర్టు ఆదేశాల మేరకు డిగ్రీ, పీజీ ఫైనల్ ఇయర్ పరీక్షల నిర్వహణ
ఆగస్టు 5, బుధవారం నాడు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా నేపథ్యంలో విద్యారంగంలో తీసుకోవాల్సిన చర్యలపై కూడా ముఖ్యంగా చర్చించారు. కేంద్ర...
ప్రభుత్వ శాఖల్లో పనికి రాని పాత వాహనాల అమ్మకానికి కేబినెట్ ఆమోదం
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఆగస్టు 5, బుధవారం నాడు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు...
రెపో రేటు, రివర్స్ రెపో రేట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం
దేశంలో కోవిడ్-19 (కరోనా వైరస్) వ్యాప్తి నేపథ్యంలో ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) యొక్క ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి)...
ఈసారి ఆన్లైన్ ద్వారా ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం
వినాయక చవితి పండగ సందర్భంగా హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో ప్రతిష్టించే మహాగణపతి విగ్రహానికి దేశవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న సంగతి తెలిసిందే. గణేష్ నిమజ్జనాల శోభాయాత్రలో భాగంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర...
2 రోజుల్లో మరో 10 బస్తీ దవాఖానాలు ప్రారంభం – మంత్రి తలసాని
ప్రభుత్వ వైద్యాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రారంభించిన బస్తీ దవాఖానాలను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్...
తెలంగాణ కేబినెట్ మీటింగ్ ప్రారంభం, కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం?
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఆగస్టు 5, బుధవారం మధ్యాహ్నం 2:00 గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. రాష్ట్రంలో కరోనా నియంత్రణ, కరోనా నేపథ్యంలో విద్యారంగంలో...
నేడే అయోధ్యలో రామమందిరం కు భూమిపూజ, భారీ ఏర్పాట్లుతో సిద్ధం
అయోధ్యలో నిర్మించనున్న రామమందిరం నిర్మాణానికి ఈ రోజు (ఆగస్టు 5, బుధవారం) ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ చేయనున్నారు. ఈ భూమి పూజ కార్యక్రమానికి పీఎం మోదీ, ఆరెస్సెస్ చీఫ్ మోహన్...