Home Search
కరోనా - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణలో పెరిగిన మద్యం ధరలు ఇవే…నేటి నుంచే అమ్మకాలు…
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా మే 29 వరకు రాష్ట్రంలో లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు సీఎం కేసీఆర్ వెల్లడించారు. అలాగే రాష్ట్రంలో మద్యం షాపులు తెరవడానికి ఈ రోజు నుంచే (మే 6,...
లాక్డౌన్ పై సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ హైలైట్స్
కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్డౌన్ అమలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన మే 5, మంగళవారం నాడు ప్రగతి భవన్లో మంత్రిమండలి సమావేశం జరిగింది. అనంతరం సీఎం...
తెలంగాణలో మద్యం షాపులకు అనుమతి ఎప్పుడంటే?
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా మే 29 వరకు రాష్ట్రంలో లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు సీఎం కేసీఆర్ వెల్లడించారు. అలాగే రాష్ట్రంలో మద్యం షాపులు తెరవడానికి రేపటి నుంచే (మే 6, బుధవారం)...
తెలంగాణలో మే 29 వరకు లాక్డౌన్ పొడిగింపు
కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్డౌన్ అమలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్లో ఈ రోజు మంత్రిమండలి సమావేశం జరిగింది. అనంతరం సీఎం కేసీఆర్ మీడియా...
తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు భారత్ బయోటెక్ భారీ విరాళం
కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు తమ వంతు సాయంగా భారత్ బయోటెక్ కంపెనీ రూ.2 కోట్ల భారీ విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి అందించింది. ఇందుకు సంబంధించిన...
తెలంగాణలో 1 నుంచి 9వ తరగతి విద్యార్థులు పైతరగతికి ప్రమోట్
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో 2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించిన పరీక్షలతో పాటు, విద్యా రంగ కార్యకలాపాలు నిలిపివేసి పాఠశాలలను మూసివేసిన సంగతి...
కొనసాగుతున్న తెలంగాణ కేబినెట్ భేటీ, లాక్డౌన్ పొడిగింపు?
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఈ రోజు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్డౌన్ అమలు, పొడిగింపు తదితర అంశాలపై...
గాంధీ భవన్ లో ‘సత్యాగ్రహ దీక్ష’ చేస్తున్న కాంగ్రెస్ నాయకులు
కరోనా వైరస్ నివారణ చర్యలు, వలస కార్మికుల సంక్షేమం, రైతు సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్క్ష్యంగా వ్యవహరిస్తోందని అందుకు నిరసనగా మే 5 న ఒక రోజు దీక్ష నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ...
జేఈఈ, నీట్ పరీక్షల నిర్వహణ తేదీలు ఖరారు
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో 2019–20 విద్యా సంవత్సరంలో జరగాల్సిన పరీక్షలు, జాతీయ స్థాయి జేఈఈ, నీట్ పరీక్షలు, పలు రాష్ట్రాల్లో వృత్తి విద్యా, సాంకేతిక విద్యకు...
లాక్డౌన్ ఉల్లంఘనలపై ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలకు ఈ రోజు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో అమలులో ఉన్న లాక్డౌన్ను ఉల్లంఘించారన్న ఆరోపణలపై ఎమ్మెల్యేలు...