Home Search
కరోనా - search results
If you're not happy with the results, please do another search
కన్నెపల్లి పంప్ హౌస్ ను సందర్శించిన మంత్రి ఈటల రాజేందర్
మే 7, గురువారం నాడు కన్నెపల్లి పంప్ హౌస్ ను తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మరియు అధికారుల బృందం సందర్శించింది. మంత్రి ఈటల రాజేందర్ నేతృత్వంలో...
కోర్టులకు లాక్డౌన్ పొడిగిస్తూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ ను మే 29 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అన్ని కోర్టులు, ట్రైబ్యునళ్లను...
తెలంగాణలో ఆర్టీఏ సేవలు ప్రారంభం, మాస్క్ ఉంటేనే అనుమతి
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో సుమారు 45 రోజులుకు పైగా ఆర్టీఏ కార్యకలాపాలు నిలిపివేయబడ్డ సంగతి తెలిసిందే. లాక్డౌన్ 3.0 లో భాగంగా కేంద్రప్రభుత్వం పలు సడలింపులు...
ఏపీలో ఎంసెట్, ఐసెట్, ఈసెట్ పరీక్షల తేదీలు ఖరారు
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్డౌన్ విధించడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణ వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్రంలో నిర్వహించే ప్రవేశ పరీక్షల తేదీలను ప్రభుత్వం...
హైదరాబాద్ ను చుట్టుముట్టాలి, వైరస్ ను తుదముట్టించాలి – సీఎం కేసీఆర్
కరోనా వైరస్ వ్యాప్తి నివారణ, లాక్ డౌన్ అమలు, సహాయక చర్యలపై మే 6, బుధవారం నాడు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా...
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికలను మరోసారి వాయిదా వేస్తూ నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల (ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, పంచాయతీ) ఎన్నికలను మరోసారి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తదుపరిగా ఉత్తర్వులు ఇచ్చేంత వరకు స్థానిక ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తున్నట్టు...
మత్స్యకారుల ఖాతాల్లో నేడు రూ.10 వేలు జమ చేయనున్న ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత్స్యకారులకు రూ.10 వేల ఆర్ధిక సాయాన్నిఅందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్డౌన్ విధించడం, సముద్రంలో చేపల వేటను నిషేదించడంతో ఈ...
తెలంగాణలో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్స్ జిల్లాల జాబితా ఇదే …
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా మే 29 వరకు తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు సీఎం కేసీఆర్ వెల్లడించారు. అలాగే రాష్ట్రంలో 6 జిల్లాలు రెడ్జోన్లో, 18 జిల్లాలు ఆరెంజ్ జోన్...
తెలంగాణలో పెరిగిన మద్యం ధరలు ఇవే…నేటి నుంచే అమ్మకాలు…
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా మే 29 వరకు రాష్ట్రంలో లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు సీఎం కేసీఆర్ వెల్లడించారు. అలాగే రాష్ట్రంలో మద్యం షాపులు తెరవడానికి ఈ రోజు నుంచే (మే 6,...
లాక్డౌన్ పై సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ హైలైట్స్
కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్డౌన్ అమలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన మే 5, మంగళవారం నాడు ప్రగతి భవన్లో మంత్రిమండలి సమావేశం జరిగింది. అనంతరం సీఎం...