Home Search
పార్లమెంట్ - search results
If you're not happy with the results, please do another search
‘సీపెట్’ ను ప్రారంభించిన ఏపీ సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేంద్ర మంత్రి సదానంద గౌడతో కలిసి అక్టోబర్ 24, గురువారం నాడు కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లిలో నిర్మించిన సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజనీరింగ్...
గాంధీ సంకల్ప్ యాత్ర ప్రారంభించిన కిషన్ రెడ్డి
మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుమేరకు దేశవ్యాప్తంగా పలుచోట్ల బీజేపీ నాయకులు గాంధీ సంకల్ప్ యాత్రను నిర్వహించారు. కేంద్ర హోంమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నేతృత్వంలో...
టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్ కన్నుమూత
టీడీపీ సీనియర్ నాయకుడు, నటుడు, మాజీ ఎంపీ ఎన్.శివప్రసాద్ కన్నుమూసారు. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన చెన్నై లోని అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ శనివారం...
దారి తప్పి బీజేపీ నాలుగు సీట్లు గెలిచింది-కేటీఆర్
కరీంనగర్ కు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు శుక్రవారం నాడు తెలంగాణ భవన్ లో నిర్వహించిన సమావేశంలో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో టిఆర్ఎస్...
సెప్టెంబర్ 23 నుంచి బతుకమ్మ చీరలు పంపిణీ
ప్రతి ఏడాది లాగానే ఈసారి కూడ తెలంగాణ ప్రభుత్వం దసరా కానుకగా రాష్ట్రంలోని మహిళలకు బతుకమ్మ చీరలు అందజేస్తుంది. సెప్టెంబర్ 23 నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ చీరలు పంపిణీ ప్రారంభమవుతుందని...
సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి రానున్న కొత్త చలాన్ల రేట్లు
పార్లమెంట్ లో బీజేపీ ప్రభుత్వం మోటార్ వాహన నిబంధన చట్టం ఆమోదించుకున్న తరువాత, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కూడ ఆమోద ముద్ర వేశారు. కొత్త చట్టం ప్రకారం రవాణా నిబంధనలు అన్ని...
జమ్మూ కశ్మీర్ విభజన బిల్లుకు రాజ్యసభ ఆమోదం
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, జమ్మూ కశ్మీర్ విషయంలో సరి కొత్త సంచలనానికి నాంది పలికింది. గత కొన్ని రోజులుగా జమ్మూ కశ్మీర్ లో ఏమి జరుగుతుందనే ఉత్కంఠకు తెరదించుతూ ఆగస్ట్ 5న...
ఆర్టికల్-370 వివరాలు
ఆగస్ట్ 5వ కేంద్రప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జమ్మూ కశ్మీర్ కు ఇప్పటివరకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ను రద్దు చేసింది. హోంశాఖ మంత్రి అమిత్ షా ఆర్టికల్-370 బిల్లు రాజ్యసభలో...
జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు
గత కొన్ని రోజులుగా జమ్మూ కశ్మీర్ లో ఏర్పడిన ఉత్కంఠకు తెరతీస్తూ, కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. హోం మంత్రి అమిత్ షా మొదటగా కశ్మీర్ రిజర్వేషన్ సవరణ బిల్లును రాజ్యసభలో...
బీజేపీ ఎంపీలకు శిక్షణా కార్యక్రమం
భారతీయ జనతా పార్టీ వారి పార్లమెంటు సభ్యులుకు (ఎంపిలు) ' అభ్యాస్ వర్గ' పేరుతో రెండు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పార్లమెంట్ లో కీలక అంశాలపై ఎలా స్పందించాలి, ప్రజలతో ఎలా...