Home Search
జగదీష్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
అసెంబ్లీ అంటే అల్లర్లు, దూషణలు కాదు, అన్ని అంశాలపై కూలంకశంగా చర్చిస్తాం – సీఎం కేసీఆర్
రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అన్ని అంశాలపై అసెంబ్లీ సమావేశాల్లో కూలంకశంగా చర్చ జరగాలని ప్రభుత్వం కోరుకుంటున్నదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. ఎన్ని రోజులైనా సరే, అన్ని రాజకీయ పక్షాలు ప్రతిపాదించిన అంశాలపై...
శ్రీశైలం ప్రమాద ఘటనపై సీఐడీ విచారణ, సీఎం కేసీఆర్ ఆదేశాలు
శ్రీశైలం పవర్ ప్లాంటులో జరిగిన ప్రమాదంపై సీఐడీ విచారణకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రమాదానికి గల కారణాలు వెలికి తీయాలని, ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులు బయటకు...
శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం, మంటల్లో చిక్కుకున్న 9 మంది సిబ్బంది
శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జల విద్యుత్ కేంద్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. దీంతో సిబ్బంది...
ప్రైవేట్ పెట్టుబడిదారుల చేతుల్లో పెట్టేందుకే ‘విద్యుత్ బిల్లు’
విద్యుత్ చట్ట సవరణ ముసాయిదా పై జాతీయ స్థాయిలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సదస్సులో పాల్గొన్న తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ,రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన...
రేపు సూర్యాపేటకు రానున్న సీఎం కేసీఆర్, కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి పరామర్శ
తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు జూన్ 22, సోమవారం నాడు సూర్యపేటకు వస్తున్నారని రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. భారత్-చైనా సరిహద్దుల్లో లద్దాఖ్లోని గాల్వన్ లోయ వద్ద ఇరు దేశాల సైనికుల...
కల్నల్ సంతోష్ బాబు మరణం పట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి, అండగా ఉంటామని హామీ
భారత్-చైనా సరిహద్దుల్లో ఇరుదేశాల సైనికుల మధ్య జూన్ 15/16 న జరిగిన తీవ్ర ఘర్షణలో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. ఈ ఘర్షణలో తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేటకు చెందిన కల్నల్...
గోదావరి నదీ జలాల వినియోగంపై మే 17న సీఎం కేసీఆర్ సమావేశం
ఈ వర్షాకాలంలో గోదావరి నదీ జలాలను వినియోగించే ప్రణాళిక రూపొందించేందుకు మే 17న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం జరగనుంది. గోదావరి ప్రాజెక్టలు పరివాహక ప్రాంతాల మంత్రులు, అధికారులతో జరిగే...
ఏపీ ప్రభుత్వం నిర్ణయం ఏకపక్షం…తీవ్ర అభ్యంతరకరం – సీఎం కేసీఆర్
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మూడు టిఎంసిల నీటిని లిఫ్టు చేసే విధంగా కొత్త ఎత్తిపోతల పథకం చేపట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించి, అందుకు సంబంధించిన జీవో కూడా విడుదల చేసింది. ఈ అంశంపై...
ఆగమ శాస్త్ర నియమాల ప్రకారమే నిర్మాణాలు -సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు డిసెంబర్ 17, మంగళవారం నాడు యాదాద్రిలో పర్యటించారు. వివిధ శాఖల అధికారులతో కలిసి ఆరున్నర గంటల పాటు యాదాద్రిలో పర్యటించారు. యాదాద్రి ఆలయ పునరుద్ధరణ పనులు శాశ్వతంగా...
హుజూర్నగర్ సభలో సీఎం కేసీఆర్ వరాల జల్లు
హుజూర్నగర్ ఉప ఎన్నికలలో ప్రజలు టిఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డికి ఘనవిజయం అందించిన నేపథ్యంలో అక్టోబర్ 26, శనివారం నాడు సాయంత్రం టిఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు హుజూర్నగర్ లో కృతజ్ఞత సభ...