Home Search
జగదీష్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
హుజూర్నగర్ లో ఆఖరి రోజున నామినేషన్ల జోరు
హుజూర్నగర్ నియోజకవర్గంలో జరిగే ఉప ఎన్నికలకు సెప్టెంబర్ 30, సోమవారంతో నామినేషన్ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు పలువురు నామినేషన్స్ దాఖలు చేస్తుండడంతో అక్కడ సందడి నెలకుంది....
హుజూర్నగర్ లో గెలుపు తెరాసదే- కేటీఆర్
టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, బుధవారం నాడు తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. హుజూర్నగర్ లో కాంగ్రెస్ గెలిస్తే ఉత్తమ్ కు లాభం, అదే...
తెలంగాణ మంత్రివర్గ విస్తరణ, మళ్ళీ టీంలోకి హరీష్ రావు, కేటీఆర్
మంత్రివర్గ విస్తరణలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తన టీములోకి మరో ఆరుగురికి చోటు కల్పించారు. గత ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవరించిన హరీష్ రావు, కేటీఆర్ లకు మళ్ళీ మంత్రివర్గంలో చోటు కల్పించారు....
తెలంగాణ, ఏపీలలో ఏకగ్రీవంగా ఎన్నికైనా ఎమ్మెల్సీలు
మాజీ పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ స్థానానికి ఆయన ఒక్కరు మాత్రమే బరిలో ఉండడంతో ఆగస్టు 19న ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. శాసనసభ కార్యదర్శి...
తెరుచుకున్న శ్రీశైలం, నాగార్జున సాగర్ గేట్లు
మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుండి వస్తున్న వరద ప్రవాహంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ లకు భారీగా నీరు వచ్చి చేరుతుంది. ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి భారీస్థాయిలో వరద నీరు వస్తుంది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులలో...
నిజామాబాద్, మహబూబ్నగర్, సిద్దిపేట, నల్గొండల్లో వరుసగా ఐటీ హబ్లు ప్రారంభం: మంత్రి కేటీఆర్
రాష్ట్రంలోని అన్ని ప్రముఖ ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా ఐటీ పరిశ్రమను విస్తరించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు నగరాల్లో ఐటీ హబ్ ల ఏర్పాటుపై...
రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ యూరియా ప్లాంట్ ను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ప్రధాని మోదీ రామగుండంకు చేరుకున్నారు. ముందుగా రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్...
ఏపీ సీఎం వైఎస్ జగన్ ను కలిసిన శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్లు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మంగళవారం ఉదయం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఇటీవలే శిక్షణ పూర్తి చేసుకున్న నలుగురు యువ ఐపీఎస్లు అధికారులు కలిశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్...
నల్గొండ జిల్లా నేతలతో ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ భేటీ.. మునుగోడు ఉప ఎన్నికపై కీలక చర్చ
తెలంగాణలో త్వరలో ఉపఎన్నిక జరుగనున్న మునుగోడులో ప్రతిపక్షాలు ఇప్పటికే ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఒకడుగు ముందుకు వేసి అభ్యర్థిని కూడా ప్రకటించింది. మరోవైపు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గాల్లో...
ఎర్రవల్లిలోని ఫామ్హౌస్లో అత్యవసర సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్?
ఎర్రవల్లిలోని ఫామ్హౌజ్ వద్ద సీఎం కేసీఆర్ ఈరోజు అత్యవసర సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి సీఎస్ సోమేశ్ కుమార్తోపాటు ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ భేటీలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ...