Home Search
కేటీఆర్ - search results
If you're not happy with the results, please do another search
పార్లమెంట్ సెంట్రల్ హల్ లో 72వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు, హాజరైన రాష్ట్రపతి, ప్రధాని మోదీ
రాజ్యాంగ దినోత్సవ వేడుకలను (నవంబర్ 26) పార్లమెంట్ సెంట్రల్ హల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, లోకసభ స్పీకర్ ఓం...
ధాన్యం కొనుగోలుపై గవర్నర్ కు వినతిపత్రం అందజేసిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం
తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద గల ధర్నాచౌక్ లో మహాధర్నా నిర్వహించింది....
ఇందిరా పార్కు వద్ద రైతు మహాధర్నాలో పాల్గొన్న సీఎం కేసీఆర్
తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద మహాధర్నాకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్...
ప్రపంచ ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపికైన తెలంగాణలోని భూదాన్ పోచంపల్లి
తెలంగాణ రాష్ట్రంలో మరో గ్రామానికి అరుదైన ఘనత దక్కింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్ పోచంపల్లి గ్రామాన్ని ఐక్యరాజ్యసమితి వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ (యూఎన్ డబ్ల్యూటీఓ) ఉత్తమ పర్యాటక గ్రామాలలో ఒకటిగా ఎంపిక...
ధాన్యం కొనుగోలుపై కేంద్ర వైఖరికి నిరసనగా తెలంగాణవ్యాప్తంగా టీఆర్ఎస్ ధర్నాలు
తెలంగాణలో ధాన్యం కొనుగోలుకు కేంద్రం నిరాకరిస్తున్నందుకు నిరసనగా, కేంద్రం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు నవంబర్ 12, శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో రైతులతో కలిసి ధర్నాలు చేపట్టాలని టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి...
జాతిపిత మహాత్మా గాంధీకి ఘన నివాళులు అర్పించిన పలువురు ప్రముఖులు
భారతదేశ వ్యాప్తంగా జాతిపిత మహాత్మా గాంధీ 152 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. మహాత్మా గాంధీ దేశానికి సేవలను, ఆయన ఆశయాలను ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద...
ఆర్టీసీ చార్జీలు పెంచక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి, సీఎం కేసీఆర్ తో ఆర్టీసీ ఉన్నతాధికారులు
ఆర్టీసీని పటిష్టపరిచేందుకు రెండేండ్ల క్రితం పటిష్టమైన చర్యలు చేపట్టి, కష్టాల్లో ఉన్న ఆర్టీసీని తిరిగి పట్టాల మీదికి ఎక్కించే ప్రయత్నం ప్రారంభమైందని, గాడిలో పడుతున్నదనుకుంటున్న నేపథ్యంలో కరోనా, డీజిల్ ధరల పెరుగుదల కారణంగా...
టీఎస్ఆర్టీసీ ఆర్థిక పరిస్థితిపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన టీఎస్ఆర్టీసీ పరిస్థితిపై ప్రగతి భవన్ లో మంగళవారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ సహకారంతో ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న ఆర్టీసీ ఆర్థిక...
తెలంగాణలో కైటెక్స్ గ్రూప్ రూ. 2400 కోట్ల పెట్టుబడి, ప్రత్యక్షంగా 22000 మందికి ఉపాధి
తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కేరళకు చెందిన ప్రముఖ కైటెక్స్ గ్రూప్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. పిల్లల దుస్తువుల తయారీలో ప్రపంచంలో 2వ స్థానంలో ఉన్న కైటెక్స్ గ్రూప్ రూ.2400 కోట్లతో...
డ్రోన్లతో ఔషదాలు, వాక్సిన్ల పంపిణీ, దేశంలో తొలిసారిగా తెలంగాణలో మెడిసిన్ ఫ్రమ్ ది స్కై ప్రాజెక్టు ప్రారంభం
దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో మెడిసిన్ ఫ్రమ్ ది స్కై ప్రాజెక్టును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాథిత్య సింధీయా, రాష్ట్ర మునిసిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శనివారం...