Home Search
కేటీఆర్ - search results
If you're not happy with the results, please do another search
హైదరాబాద్లో మరో అంతర్జాతీయ సంస్థ డ్రిల్మెక్ ఏర్పాటు.. 200 మిలియన్ US డాలర్ల భారీ పెట్టుబడి
హైదరాబాద్లో మరో అంతర్జాతీయ సంస్థ డ్రిల్మెక్ ఏర్పాటు కానుంది. ప్రముఖ మేఘా ఇంజనీరింగ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) అనుబంధ సంస్థ డ్రిల్మెక్ హైదరాబాద్లో భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. తెలంగాణ కేంద్రంగా...
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై.. సంచలన వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ
మాజీ మంత్రి కొండా సురేఖ.. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పైన సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్లో కొండా మురళీ తల్లిదండ్రుల స్మారక స్థూపం ధ్వంసంపై మాజీ మంత్రి కొండా సురేఖ...
తెలంగాణాలో రేపటినుంచి ఫీవర్ సర్వే – మంత్రి హరీష్ రావు
తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి ఫీవర్ సర్వే నిర్వహించనున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. రాష్ట్రంలో కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో.. అన్ని జిల్లాల కలెక్టర్లతో మంత్రులు హరీశ్...
రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలపై నేడు తెలంగాణ మంత్రుల కీలక సమీక్ష
తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసుల నమోదు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులుతో నేడు తెలంగాణ మంత్రుల...
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు నూతనచట్టం
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో సోమవారం రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా రాష్ట్రంలో విద్యారంగంపై కేబినెట్ సుధీర్ఘంగా...
తెలంగాణ రాష్ట్రానికి అమూల్ సంస్థ, రూ.500 కోట్ల పెట్టుబడితో ప్లాంట్
తెలంగాణ రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకోస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణకు మరో పెట్టుబడి వచ్చి చేరింది. డైరీ రంగంలో ప్రఖ్యాత కంపెనీగా ఉన్న దేశీయ డెయిరీ...
నల్లగొండ పురోభివృద్ధి చెందాలి, ఎంత ఖర్చుకైనా ప్రభుత్వం వెనకాడబోదు – సీఎం కేసీఆర్
రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల మాదిరిగానే చారిత్రక నల్లగొండ మున్సిపాలిటీ కూడా మరింతగా పురోభివృద్ధి చెందాలని, నల్లగొండకు దశాబ్దాలుగా పట్టిన దరిద్రం పోవాలని, ఇందుకోసం ప్రభుత్వం ఎంత ఖర్చుకైనా వెనకాడబోదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్...
తెలంగాణ కేబినెట్ సమావేశం: కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ పై వైద్య అధికారులు నివేదిక
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో మొదటగా రాష్ట్ర ప్రజారోగ్యం, వైద్యసేవలకు సంబంధించి హెల్త్ డిపార్ట్మెంట్...
పార్లమెంట్ సెంట్రల్ హల్ లో 72వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు, హాజరైన రాష్ట్రపతి, ప్రధాని మోదీ
రాజ్యాంగ దినోత్సవ వేడుకలను (నవంబర్ 26) పార్లమెంట్ సెంట్రల్ హల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, లోకసభ స్పీకర్ ఓం...
ధాన్యం కొనుగోలుపై గవర్నర్ కు వినతిపత్రం అందజేసిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం
తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద గల ధర్నాచౌక్ లో మహాధర్నా నిర్వహించింది....