Home Search
బస్ - search results
If you're not happy with the results, please do another search
సచివాలయ ప్రశ్న పత్రాల లీకేజి దుమారం, ఖండించిన మంత్రి పెద్దిరెడ్డి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ, వార్డు సచివాలయాల శాశ్వత ఉద్యోగాల ప్రక్రియలో పరీక్ష పత్రాలు లీకేజి అయ్యానంటూ ఆరోపణలు రావడంతో ఒక్కసారిగా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. సెప్టెంబర్ 1 నుంచి 8వ...
ప్రభుత్వ లాంఛనాలు తిరస్కరించిన కోడెల కుటుంబ సభ్యులు
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ అంత్యక్రియలను బుధవారం నాడు నరసరావుపేటలో నిర్వహించనున్నారు. నరసరావుపేటలో ఉదయం 11 గంటల నుంచి కోడెల అంతిమ యాత్ర ప్రారంభమవుతుందని...
టీఎస్ఆర్టీసీ లో సమ్మె సైరన్
తెలంగాణలో ఆర్టీసీ యాజమాన్యానికి టీఎంయూ సైతం సమ్మె నోటీసు ఇచ్చింది. ఇప్పటికే యాజమాన్యానికి టీజేఎంయూ, ఈయూ, ఎస్డబ్ల్యూఎఫ్ యూనియన్లు సమ్మె నోటీసు అందజేశాయి. దీంతో టీఎస్ఆర్టీసీ లో సమ్మె సైరన్ మోగినట్టయింది. ఆర్టీసీ...
సాహో మూవీ రివ్యూ
బాహుబలి సీరీస్ అద్భుతమైన విజయం తరువాత, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ప్రతిష్ఠాత్మకమైన చిత్రం ' సాహో '. బాహుబలితో ప్రభాస్ దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాడు. దీంతో ఈ చిత్రం కోసం...
కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన కలెక్టర్లు
తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల కలెక్టర్లు ఆగస్టు 27, మంగళవారం నాడు వరంగల్ చేరుకున్నారు. అక్కడ రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి హాజరయ్యారు. రాత్రికి...
టిఆర్ఎస్ సభ్యత్వ నమోదు విజయోత్సవ సభ
ఆగస్టు 27, మంగళవారం నాడు హైదరాబాద్ లోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో టిఆర్ఎస్ సభ్యత్వ నమోదు విజయోత్సవ సభను నిర్వహించారు. ఈ సభకు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఉప ముఖ్యమంత్రి...
అమెరికా టూర్ ముగించుకుని తాడేపల్లి చేరుకున్న సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి అమెరికా పర్యటనను విజయవంతంగా ముగించుకుని శనివారం ఉదయం గన్నవరం ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. తొలుత శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకొని, అక్కడి...
ఎపిసోడ్ 32( ఆగస్టు 21) హైలైట్స్: టాలెంట్ షోతో అలరించిన ఇంటి సభ్యులు
గత రెండు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న, బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ జూలై 21 నాడు ప్రారంభమైంది. ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా కింగ్ అక్కినేని నాగార్జున వ్యవరిస్తున్నారు. 100...
శ్రీనగర్ ఎన్ఐటి తెలుగు విద్యార్థులపై స్పందించిన కేటీఆర్
జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడుల ముప్పుందని అమరనాథ్ యాత్రికులను వెనక్కి రావాలని ప్రభుత్వం, ఆర్మీ కోరడంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఈ నేపథ్యంలో శ్రీనగర్ ఎన్ఐటి యాజమాన్యం సైతం నిరవధికంగా సెలవులు...
మండపేటలో జషిత్ కిడ్నాప్, ఇంకా దొరకని ఆచూకీ
తూర్పుగోదావరి జిల్లాలో బాలుడు జషిత్ కిడ్నాప్ కేసు సంచలనం సృష్టిస్తుంది. మండపేట మండలంలోని విజయలక్ష్మీ నగర్లో అపహరణకు గురైన బాలుడు జషిత్ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు, స్థానికంగా ఉన్న సాయి ధరణి...