Home Search
బస్ - search results
If you're not happy with the results, please do another search
బస్ టికెట్లలో భారీ రాయితీ.. క్యాష్ బ్యాక్ ఆఫర్
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ , పార్లమెంటు ఎన్నికలు, తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు మే 13న జరగనున్నాయి. ఏపీలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 25 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. తెలంగాణలోని 17...
సీఎం జగన్ బస్సు యాత్రపై ఆగని కామెంట్లు
ఐదేళ్ల అరాచక పాలనలో దోచుకున్నది సరిపోక.. మరో ఐదేళ్లు దోచుకోవడానికి సిద్ధమంటూ వైసీపీ అధినేత సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ మొత్తం బస్సు యాత్ర చేస్తున్నారా అన్న కౌంటర్లు ఏపీ వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. వైసీపీ...
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. సజ్జనార్ కీలక ప్రకటన
తెలంగాణలో కొలువుదీరిన వెంటనే ఆరు గ్యారెంటీల అమలుపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ సర్కార్. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్న కాంగ్రెస్.. ఆ దిశగా చకచకా అడుగులేస్తోంది. ఇప్పటికే ఆరు గ్యారెంటీల్లో...
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ
విజయనగరం సభ వేదికగా ఎన్నికల శంఖారావం పూరించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఏపీ వాసులకు హామీల వర్షం కురిపించారు. అదే సమయంలో అధికార వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ...
పాతబస్తీలో మారిన రాజకీయం
ఇప్పటి వరకూ ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క అన్నట్లుగా పాతబస్తీ రాజకీయాలు మారిపోయాయి. ఎందుకంటే పాతబస్తీ రాజకీయాలను శాసించే మజ్లిస్కు ఈసారి ఎంబీటీ పోరు తప్పడం లేదు. యాకుత్పురా అసెంబ్లీ స్థానంలోనే...
మేలుకో తెలుగోడా..బస్సు యాత్ర
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ.. చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి మరో ఆందోళనకు సిద్ధమవుతున్నారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఇటీవల రాజమండ్రిలోనే భువనేశ్వరి నిరాహార దీక్ష చేపట్టారు. కానీ...
ఆ స్పెషల్ డే రోజే స్ట్రీమింగ్ కానున్నతలైవా బ్లాక్ బస్టర్
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ 'జైలర్ సూపర్ హిట్ టాక్తో దూసుకుపోతోంది. నెల్సన్ దిలీప్కుమార్ తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్లో.. మోహన్లాల్, శివరాజ్కుమార్, జాకీ ష్రాఫ్, రమ్యకృష్ణ,...
నేడు రంజాన్ మాసం చివరి శుక్రవారం సందర్భంగా.. చార్మినార్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు, పోలీసుల భారీ బందోబస్తు
రంజాన్ మాసం చివరి శుక్రవారం సందర్భంగా.. ఈరోజు హైదరాబాద్లోని చార్మినార్ వద్ద ముస్లింలు సామూహిక ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. ముస్లిం క్యాలెండర్లోని ముఖ్యమైన మతపరమైన కార్యక్రమం కావడంతో దీనికి పెద్ద ఎత్తున హాజరుకానున్నారు....
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. లోయలో పడిన బస్సు , 12 మంది మృతి, పలువురికి గాయాలు
మహారాష్ట్రలో శనివారం ఘోర విషాదం చోటుచేసుకుంది. రాయగఢ్ జిల్లాలో పాత ముంబై-పూణే హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 12 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 27 మంది గాయపడ్డారు. దాదాపు...
ఏపీ, తెలంగాణల్లో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం.. విద్యార్ధులకు హాల్ టికెట్తో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత...
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 11.5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఈ మేరకు...