Home Search
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ - search results
If you're not happy with the results, please do another search
ఉత్తరాఖండ్ గవర్నర్ బేబీ రాణి మౌర్య రాజీనామా
ఉత్తరాఖండ్ రాష్ట్ర గవర్నర్ బేబీ రాణి మౌర్య తన పదవికి బుధవారం రాజీనామా చేశారు. ఆమె తన రాజీనామా లేఖను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కు పంపినట్టు గవర్నర్ కార్యదర్శి ధృవీకరించారు. ఆమె...
పారాలింపిక్స్ లో భారత్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ భవీనా పటేల్ కు రజత పతకం
టోక్యో పారాలింపిక్స్-2020లో భారత్ బోణి కొట్టింది. భారత మహిళా టేబుల్ టెన్నిస్ ప్లేయర్ భవీనా పటేల్ రజత పతాకాన్ని కైవసం చేసుకుంది. స్వర్ణ పతకం కోసం ఆదివారం జరిగిన మహిళల టేబుల్ టెన్నిస్...
హాకీ క్రీడాకారిణి రజనీకి రూ.25 లక్షల నగదు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, సీఎం జగన్ ఆదేశాలు
టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొన్న భారత మహిళల హాకీ జట్టు సభ్యురాలు, ఆంధ్రప్రదేశ్ కు చెందిన హాకీ క్రీడాకారిణి ఇ.రజనీ బుధవారం నాడు తల్లిదండ్రులతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని...
స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రాపై ప్రశంసల వర్షం, 6 కోట్ల నగదు ప్రకటించిన హర్యానా సీఎం
టోక్యో ఒలింపిక్స్ లో జావెలిన్ త్రోలో దేశానికి స్వర్ణ పతకం అందించిన భారత అథ్లెట్ నీరజ్ చోప్రాకు పలువురు ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. హర్యానాకు చెందిన 23 ఏళ్ల నీరజ్ చోప్రా...
ఒలింపిక్స్ లో మహిళల హాకీ జట్టు అద్భుతప్రదర్శనపై ప్రశంసలు, హర్యానా సీఎం 50 లక్షల నజరానా ప్రకటన
టోక్యో ఒలింపిక్స్ లో సంచనాలు నమోదు చేసిన భారత మహిళల హాకీ జట్టు పతకం సాధించకుండానే వెనుదిరిగింది. శుక్రవారం ఉదయం కాంస్య పతకం కోసం డిఫెండింగ్ ఛాంపియన్ బ్రిటన్ తో జరిగిన మ్యాచ్లో...
41 ఏళ్ల తర్వాత హాకీలో భారత్ కు ఒలింపిక్ పతకం, అద్భుత విజయంతో కాంస్యం సొంతం
టోక్యో ఒలింపిక్స్-2020లో భారత పురుషుల హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. 41 సంవత్సరాల తర్వాత హాకీలో ఒలింపిక్ పతకం సాధించి, కోట్లాది భారతీయులను ఆనందంలో ముంచింది. గురువారం ఉదయం కాంస్య పతకం కోసం...
టోక్యో ఒలింపిక్స్ లో పీవీ సింధు సంచలనం, కాంస్యం పతకం కైవసం
టోక్యో ఒలింపిక్స్-2020 లో భారత్ ఖాతాలో రెండో పతకం చేరింది. భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పూసర్ల వెంకట సింధు (పీవీ సింధు) కాంస్య పతకం కైవసం చేసుకుంది. ఆదివారం సాయంత్రం...
పోటీ పరీక్షలను ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహించాలి: మంత్రి కేటీఆర్
కేంద్రం నిర్వహించే అన్ని పోటీ పరీక్షలను ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహించాలని కేంద్ర సహాయమంత్రి జితేందర్సింగ్ కు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. జాతీయస్థాయి...
కేంద్ర కేబినెట్ విస్తరణ: 43 మంది కొత్త కేంద్రమంత్రుల ప్రమాణ స్వీకారం
కేంద్ర కేబినెట్ విస్తరణలో భాగంగా 43 మంది కొత్త కేంద్రమంత్రుల ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం బుధవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్ లో జరిగింది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కొత్త మంత్రులతో ప్రమాణం చేయించారు. ఈ...
సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
జస్టిస్ ఎన్వీ రమణ శనివారం నాడు సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా (సీజే) ప్రమాణం స్వీకారం చేసి, బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు తెలంగాణ...