Home Search
కేటీఆర్ - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణ భవన్ వద్ద టిఆర్ఎస్ శ్రేణుల సంబరాలు
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో టిఆర్ఎస్ పార్టీ దూసుకెళ్తుంది. ముందుగా ఊహించిన విధంగానే అన్ని మున్సిపాలిటీ, కార్పోరేషన్ల్లో అధికార టిఆర్ఎస్ పార్టీ ఆధిపత్యంలో కొనసాగుతుంది. ఫలితాల సరళి పూర్తీ అనుకూలంగా ఉండడం, పలు...
కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు, దూసుకెళ్తున్న టిఆర్ఎస్
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు పక్రియ కొనసాగుతుంది. 9 కార్పోరేషన్లు, 120 మున్సిపాలిటీలకు సంబంధించిన ఫలితాలు సాయంత్రం కల్లా వెలువడనున్నాయి. అలాగే ఫలితాలకోసం ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులతో పాటుగా ప్రజలు...
హైదరాబాద్కు అరుదైన గుర్తింపు
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ క్రియాశీల (డైనమిక్) నగరాల జాబితాలో హైదరాబాద్ ప్రపంచంలోనే అగ్ర స్థానంలో నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా 130 నగరాలపై అధ్యయనం చేసిన ప్రముఖ...
వేములవాడ రాజన్నను దర్శించుకున్న సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు డిసెంబర్ 30, సోమవారం నాడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా వేములవాడ చేరుకొన్న సీఎం కేసీఆర్ శ్రీరాజరాజేశ్వరిస్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా వేములవాడకు...
టేబుల్ టెన్నిస్ ఆటగాళ్లను సత్కరించిన క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్
యూత్ టేబుల్ టెన్నిస్ చాంపియన్ షిప్ సాధించిన స్నేహిత్ ను, సౌత్ ఏషియన్ గేమ్స్ లో టేబుల్ టెన్నిస్ చాంపియన్ షిప్ విభాగంలో రెండు బంగారు పతకాలను సాధించిన ఆకుల శ్రీజాను రాష్ట్ర...
హైటెక్ సిటీ – రాయదుర్గం మెట్రో సేవలు ప్రారంభం
నవంబర్ 29, శుక్రవారం నుంచి హైటెక్సిటీ-రాయదుర్గం మెట్రోలైన్ అందుబాటులోకి వచ్చింది. రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈ రోజు ఉదయం హైటెక్సిటీ మెట్రో స్టేషన్లో జెండా ఊపి ఈ...
బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ ప్రమాదంపై కమిటీ ఏర్పాటు
నవంబర్ 23, శనివారం నాడు గచ్చిబౌలి బయో డైవర్సిటీ ఫ్లైఓవర్ పై జరిగిన కారు ప్రమాద ఘటనలో ఒక మహిళ మరణించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాద ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తూ,...
నవంబర్ 20 నుంచి 23వరకు హైదరాబాద్ లో ఇండియా జాయ్-2019 కార్యక్రమం
హైదరాబాద్ నగరం మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి వేదిక కానుంది. ప్రపంచంలోని ప్రముఖ ఎంటర్టైన్మెంట్, గేమింగ్, డిజిటల్ మరియు మీడియా, యానిమేషన్, విజువల్ ఎపెక్ట్స్ రంగాల దిగ్గజ కంపెనీలు, తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో జరిగే...
మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ టీఎన్ శేషన్ కన్నుమూత
మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) టీఎన్ శేషన్ నవంబర్ 10, ఆదివారం నాడు కన్నుమూశారు. ఆదివారం రాత్రి చెన్నైలోని ఆయన స్వగృహంలోనే గుండెపోటుతో తుదిశ్వాస విడిచారని కుటుంబసభ్యులు తెలిపారు. ఆయన వయస్సు...
హుజూర్నగర్ లో టిఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి ఘనవిజయం
తెలంగాణలో గత కొన్ని రోజులుగా కొనసాగిన ఉత్కంఠ విడిపోయింది. హుజూర్నగర్ అసెంబ్లీ నియోజక వర్గ ఉపఎన్నికలలో హోరాహోరీగా పోరాడిన టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలలో చివరకు తిరుగులేని విధంగా టిఆర్ఎస్ పార్టీ పై చేయి...