Home Search
- search results
If you're not happy with the results, please do another search
క్షేమంగా ఇంటికి చేరిన జషిత్
తూర్పు గోదావరి జిల్లాలోని మండపేట మండలంలోని విజయలక్ష్మీ నగర్లో జూలై 22 న అపహరణకు గురైన బాలుడు జషిత్ ను పోలీసులు కనుగొన్నారు. మూడురోజుల ఉత్కంఠ తరువాత తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ...
ఇన్స్టాగ్రామ్లో విరాట్ కోహ్లీదే హవా
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అతి తక్కువ కాలంలోనే క్రికెట్ లో అనేక రికార్డులు సృష్టించాడు, అంతే కాకుండా అనేక వ్యాపార సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటున్నాడు. బ్రాండింగ్...
ఆంధ్రప్రదేశ్ పీఏసీ చైర్మన్ గా పయ్యావుల కేశవ్
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా పయ్యావుల కేశవ్ ను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎంపిక చేసారు. పయ్యావుల కేశవ్ ఉరవకొండ నియోజక వర్గం నుండి ఎమ్మెల్యే గా గెలుపొందారు....
అమరావతికి రుణప్రతిపాదన రద్దు చేసుకున్న ఏఐఐబీ
ఇటీవలే ప్రపంచబ్యాంకు అమరావతి రాజధాని అభివృద్ధి ప్రాజెక్ట్ నుండి తప్పుకున్న సంగతి తెలిసిందే, అయితే ఇప్పుడు రాజధాని నిర్మాణానికి రుణం ఇచ్చే విషయంలో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) సైతం వెనక్కు...
మెగాస్టార్ తో పవర్ స్టార్ భేటీ
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి చిత్రీకరణ పూర్తిచేసుకొని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుండగా, కొరటాల శివ దర్శకత్వం వహించబోయే సినిమాకి సన్నద్ధమవుతున్నారు. అయితే ఈ రోజు చిరంజీవిని ఆయన సోదరుడు, జనసేన అధ్యక్షుడు...
మండపేటలో జషిత్ కిడ్నాప్, ఇంకా దొరకని ఆచూకీ
తూర్పుగోదావరి జిల్లాలో బాలుడు జషిత్ కిడ్నాప్ కేసు సంచలనం సృష్టిస్తుంది. మండపేట మండలంలోని విజయలక్ష్మీ నగర్లో అపహరణకు గురైన బాలుడు జషిత్ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు, స్థానికంగా ఉన్న సాయి ధరణి...
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
తెలంగాణ ఇంటర్ మొదటి సంవత్సరం సప్లిమెంటరీ ఫలితాలు ఈ రోజు విడుదల అయ్యాయి. బుధవారం ఉదయం ఇంటర్ బోర్డు కార్యాలయంలో కార్యదర్శి అశోక్ ఫలితాలను వెల్లడించారు. జూన్ 7 నుంచి 14 వరకు...
బిగ్ బాస్-3 ఎపిసోడ్-3 హైలైట్స్ – హిమజ భావోద్వేగం,వరుణ్-వితికా రొమాన్స్
గత రెండు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న, బిగ్ బాస్ తెలుగు 3 వ సీజన్ జూలై 21 నాడు ప్రారంభమైంది. ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా కింగ్ అక్కినేని నాగార్జున వ్యవరిస్తున్నారు....
ఏపీ కొత్త గవర్నర్ గా బిశ్వభూషణ్ ప్రమాణస్వీకారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన గవర్నర్ గా బిశ్వభూషణ్ హరిచందన్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసారు. ఉదయం 11:30 నిమిషాలకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి. ప్రవీణ్ కుమార్ ఆయన...
బీసీసీఐ సెలక్షన్ కమిటీ పై గంగూలీ కామెంట్స్
భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ,బీసీసీఐ సెలక్షన్ కమిటీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసాడు. ఇటీవలే సెలక్షన్ కమిటీ ఆగస్ట్ 3 నుంచి జరగబోయే వెస్టిండీస్ సిరీస్ కి భారత టెస్టు, వన్డే,...