శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా 190వ పాఠంలో సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రశ్మిక మందాన్నా హీరోహీరోయిన్లుగా నటించగా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న “పుష్ప-ది రైజ్” సినిమాపై విశ్లేషణ చేశారు. కథలు ఎప్పుడూ కొత్తగా లేకున్నా, ట్రీట్మెంట్, డైలాగ్స్, నేరేషన్, పాత్రధారులు కొత్తగా ఉండాలన్నారు. పుష్ప సినిమా కథ, స్క్రీన్ ప్లే, అల్లు అర్జున్ వన్ మ్యాన్ పెర్ఫార్మెన్స్, ఇతర నటీనటుల నటనా నైపుణ్యం, దర్శకుడు సుకుమార్ ప్రతిభ గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇