ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ వీడియోలో “దయ, ప్రేమలను పెంచుకోండి” అనే అంశం గురించి మాట్లాడారు. దయగల హృదయమే దైవమందిరం అని పేర్కొన్నారు. ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయని, అవన్నీ చెప్పేది దయ, ప్రేమ, శాంతి, సత్యం, ధర్మం గురించేనని అన్నారు. ఏ మతం కూడా దయతో ఉండొద్దు అని చెప్పదన్నారు. ఈ అంశంపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇