Tag: Andhra Pradesh
కూటమి మద్దతుతో దూకుడు పెంచిన జనసేనాని
వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే కసి పవన్లో రోజురోజుకు పెరిగిపోతుంది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో అదే ధ్యేయంతో పావులు కదుపుతున్నారు. గతంలో ఒక్క సీటుకి పరిమితమైన జనసేన.. ఇప్పుడు 21...
“గళం’’ వినిపించారు.. బలం పెంచుకున్నారా?
పదేళ్ల కిందట సూపర్ సక్సెస్ కాంబినేషన్గా పేరొందిన నరేంద్ర మోదీ, చంద్రబాబు ద్వయం.. మరోసారి సక్సెస్ సొంతం చేసుకుంటుందా.. అంటే అవును అన్నట్లుగానే తాజా రాజకీయ పరిణామాలు కనిపిస్తున్నాయి. పల్నాడు జిల్లా చిలకలూరిపేట...
ఏపీలో థర్డ్ జెండర్ ఓటర్లు ఎంతమంది?
ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఆయా నియోజవర్గాలు, జిల్లాలు, రాష్ట్రాలలో ఉండే ఓటర్లు ఎంతమందనే లెక్క బయటకు వస్తుంటుంది. అయితే చాలామంది మహిళా ఓటర్లు, పురుష ఓటర్లు అంటూ లెక్కలు చెబుతారు కానీ థర్డ్ జెండర్...
అన్ని తప్పులు చేసినా గెలుస్తారా?
మాట తప్పను..మడమ తిప్పను అంటూ పదే పదే చెబుతూ వస్తున్న ఏపీ సీఎం జగన్కు మూడినట్టే కనిపిస్తోందంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కామెంట్లు చేస్తున్నారు. మాయమాటలతో జనాలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన జగన్ చేసిన...
వైసీపీ గెలుపు గుర్రాలు వీరే..
ఏపీలో ఎన్నికల దగ్గరపడుతున్నవేళ వైసీపీ స్పీడ్ పెంచేసింది. అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఏపీలో మొత్తం 25 లోక్ సభ స్థానాలు ఉండగా.. అందులో 24 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది....
విశాఖ సీటు కోసం బీజేపీ, టీడీపీ పోటీ
కూటమిలో కొన్నిచోట్ల పొత్తుల లెక్కలు తప్పుతున్నాయి. కూటమి వల్ల తాము సీటు కోల్పోయామన్న కోపంతో ఆశావాహులు.. బాహాటంగానే విమర్శలకు, దాడులకు పాల్పడుతున్న సంఘటనలు ఇప్పుడు అధినేతలకు కొత్త తలనొప్పులు తెస్తున్నాయి. ఇప్పటికే పిఠాపురం,...
జగన్ను జనసేనానితో కంపేర్ చేస్తున్న వైసీపీ నేతలు
ఆరు గ్యారెంటీలు చూసి కాదు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ను గెలిపించింది. ఆత్మగౌరవం కోసం. అలాగే, వైసీపీ నేతలకు కావాల్సింది టికెట్లు మాత్రమే కాదు కనీస గౌరవం. నిజమే ఒకసారి ఆలోచిస్తే ఈ ఐదేళ్లలో ...
కాంగ్రెస్ సీనియర్లు రంగంలోకి దిగుతారా..?
అధికార పక్షంతో పాటు ప్రతిపక్షాలను కూడా వైఎస్ షర్మిల చీల్చి చెండాడుతున్నారు. ముఖ్యంగా అధికార పక్షాన్ని ముప్ప తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు. రక్తం పంచుకుని పుట్టిన సోదరుడైనా సరే..ఏమాత్రం...
షర్మిల క్లారిటీ ఇచ్చారా? సస్పెన్స్ కొనసాగించారా?
కొద్ది రోజులుగా వైఎస్ వివేకానంద రెడ్డి కుటుంబం నుంచి ఆయన భార్య సౌభాగ్యవతమ్మ కానీ, ఆయన కూతురు సునీత కానీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నెల 15న వివేకానంద...
బీజేపీతో జత కట్టడం టీడీపీ-జనసేన కూటమికి లాభమా? నష్టమా?
ఏపీలో ఎన్నికలు ముంచుకొస్తున్నకొద్దీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. పొత్తులు, ఎత్తులు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే జనసేన- తెలుగు దేశం పార్టీలు పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్తున్నాయి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా...





































