Tag: Andhra Pradesh
శ్రేణులకు చంద్రబాబు వార్నింగ్
ఎన్నికల సమయంలో ఒక పార్టీ.. ఇంకో పార్టీతో కలిసి పోటీ చేయడం వల్ల వచ్చే ఫలితాలు ఎలాగున్నా.. ఎన్నికలు పూర్తయ్యే వరకూ అధినేతలకు మాత్రం తలనొప్పులు తప్పవు. మనం గెలిచే స్థానాన్ని ఆ...
పెమ్మసాని ఫోకస్ పెడితే.. ప్రత్యర్థికి కష్టమేనా?
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కీలకమైన జిల్లా గుంటూరు. రాజధాని అమరావతి ఆ ప్రాంతం పరిధిలోనే ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తర్వాత గుంటూరు జిల్లానే పెద్దది. అందుకే గుంటూరు రాజకీయాలు మిర్చిలానే ఎప్పుడూ ఘాటుగానే...
చివరి వరకూ అభ్యర్ధిపై రాని క్లారిటీ
2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన కరణం బలరాం వైసీపీకి జైకొట్టారు. ఆయన ప్లేస్లో కొత్త ఇన్ఛార్జిని టీడీపీ అధిష్ఠానం నియమించినా కూడా.. లోకేష్ కోటా అంటూ మంగళగిరి నుంచి మరో...
గుంటూరులో సీన్ రివర్స్ కాబోతోందా?
గుంటూరు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎన్నికల షెడ్యూల్ రాకముందే.. అభ్యర్థులు ఎవరో అధికారికంగా తేలకముందే.. రాజకీయపార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. అయితే.. ఈసారి పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు, ఆ పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లోనూ...
పిఠాపురంలో.. పవన్ విన్ అయ్యేనా..!
జనసేన ఆవిర్భావం దినోత్సవం రోజున.. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పోటీచేయబోయే స్థానం ప్రకటించి ఉత్కంఠకు తెరవేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు పవన్ వెల్లడించారు. తాజా...
అధినాయకులు కలిశారు.. మరి కార్యకర్తలు?
భారతీయ జనతా పార్టీతో బంధం ఏర్పరచుకున్న తర్వాత.. టీడీపీ-జనసేన మరింత హుషారుగా ఉన్నాయి. ఈ మైత్రీ భవిష్యత్ లో ఇతరాత్ర కార్యకలాపాలకు దోహదపడుతుందని భావిస్తున్నాయి. సీట్ల పంపకం కూడా పూర్తయింది. రాష్ట్ర ప్రయోజనాలను...
ఏపీలో బీజేపీకి అంత సీనుందా!
దేశమంతా మోదీ గాలి వీచినా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఎప్పుడూ అంతంత మాత్రమే. ప్రధానంగా ఆంధప్రదేశ్లో అయితే.. భారతీయ జనతా పార్టీ ప్రాభవం లేనే లేదు. రాష్ట్ర విభజన పాపంలో ఆ పార్టీ...
భీమవరానికి అంజిబాబు!
ఆంధప్రదేశ్ లోని తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమికి ఆద్యుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్. కేంద్రంలోని తన మాట వింటుందనే నమ్మకంతో.. చంద్రబాబునాయుడు జైలులో ఉన్న సమయంలోనే టీడీపీతో కలిసి పోటీచేయనున్నట్లు ప్రకటించాడు. బీజేపీ కలిసివస్తుందని...
వైసీపీ ద్వితీయశ్రేణి నాయకుల్లో మాత్రం గుబులు
ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎన్నికల హడావుడి నెలకొంది. సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ఏ క్షణమైనా షెడ్యూల్ వెల్లడయ్యే అవకాశం ఉంది. అయితే అన్ని పార్టీలు ప్రచార వ్యూహంలో దిగడానికి సన్నాహాలు...
అభ్యర్ధి మార్పు లేదన్న రఘురామకృష్ణరాజు
ఏపీ సీఎం కల, ఇప్పుడు కల్లే అవుతుందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు చెప్పారు. తాను నరసాపురం స్థానం నుంచే రాబోయే ఎన్నికల్లో తిరిగి పోటీ చేస్తానంటూ మరోసారి క్లారిటీ ఇచ్చారు. తాజాగా రచ్చబండలో...




































