Tag: Andhra Pradesh
కాపు ఓట్లపై వైసీపీ ఫోకస్.. వివి వినాయక్ కోసం ప్రయత్నాలు
ఏపీలో రెండోసారి అధికారంలోకి రావాలని పరితపిస్తున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు కదులుతున్నారు. 2019 ఎన్నికల్లో 152 స్థానాలు గెలుచుకున్న జగన్.. ఈసారి 175కు 175 స్థానాలు...
కాంగ్రెస్ కండువా కప్పుకోని షర్మిల భర్త అనిల్
వైఎస్సార్ తెలంగాణ పార్టీ ప్రస్థానం ముగిసింది. కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీ విలీనమయింది. గురువారం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశమయిన వైఎస్ షర్మిల పార్టీని విలీనం చేసి కాంగ్రెస్...
కాంగ్రెస్లో షర్మిల చేరికపై వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు
చివరికి అనుకున్నదే జరిగింది. వైఎస్ షర్మిల తన వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. గురువారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో వైఎస్సార్టీపీని విలీనం చేసి కాంగ్రెస్...
తుని టికెట్కు గురిపెట్టిన ముద్రగడ
అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. పొత్తులు, ఎత్తులు, జంపింగ్ రాజకీయాలు తెరపైకి వస్తున్నాయి. కొద్దిరోజులుగా సీనియర్ రాజకీయ నాయకుడు ముద్రగడ పద్మనాభం అధికార వైసీపీలో చేరబోతున్నట్లు ఊహాగాణాలు వినిపిస్తున్నాయి....
కేసీఆర్ను పరామర్శించిన సీఎం జగన్
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ఇటీవల ఫామ్ హౌజ్లో కాలు జారిపడిపోవడంతో.. వైద్యులు కేసీఆర్కు హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ చేశారు. ఆ తర్వాత...
జగన్ వ్యాఖ్యలపై చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్
ఫైనల్గా వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇన్నిరోజులుగా వస్తోన్న ఊహాగాణాలకు తెర దించుతూ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వైఎస్ కుటుంబానికి చెందిన వ్యక్తి కాంగ్రెస్ కండువా కప్పుకోవడం 12 ఏళ్ల తర్వాత...
సంచలన బాంబు పేల్చిన చింతా మోహన్
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. క్రమంగా ఏపీపై కూడా పట్టు సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. మెజార్టీ స్థానాలను దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇప్పటికే వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి...
రేపు కేసీఆర్ను పరామర్శించనున్న సీఎం జగన్
ఏపీలో రాజకీయ సమీకరణాలు అంచనాలకు కూడా అందడం లేదు. వేగంగా మారిపోతున్నాయి. ఎన్నికలు దగ్గరపడుడుతుండడంతో ఎవరికి వారు గెలుపే లక్ష్యంగా అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. నేతలందరూ ఎన్నికలపై ఫోకస్ పెట్టి ఫుల్ బిజీ...
ఏపీలో పొత్తులపై బీజేపీ హైకమాండ్ ఫోకస్..
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ పొత్తుల అంశం ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటికే తెలుగు దేశం పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్తోంది. ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని ఆరాటపడుతోంది. అయితే బీజేపీ...
టికెట్ రాకపోయినప్పటికీ బాధపడను.. పార్టీ కోసం పని చేస్తాం: అమర్నాథ్
అసెంబ్లీ ఎన్నికల ముంగిట వైసీపీ ఇంచార్జ్ల మార్పు అంశం సంచలనంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగానే కాక.. వైసీపీలో ఇంటర్నల్గా కూడా ఈ అంశం కాక రేపుతోంది. 175కి 175 స్థానాలు దక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకెళ్తోన్న...




































