Tag: Andhra Pradesh
విశాఖ పొలిటికల్ తెరపై బొత్స ఝాన్సీ పేరు
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు టైమ్ దగ్గపడుతోండటంతో అన్ని పార్టీల కంటే ముందే.. అధికార వైసీపీ తమ అభ్యర్థుల ఎంపికలో కసరత్తు మొదలుపెట్టింది. కొన్ని అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఇప్పటికే అభ్యర్థులను మార్చేసిన వైసీపీ..తాజాగా...
వైసీపీలో పెరుగుతున్న అసంతృప్తి సెగలు
వైసీపీలో టికెట్ దక్కలేని నేతలంతా టీడీపీ, జనసేన వైపు చూస్తున్నారు. వైనాట్ 175 అంటూ లెక్కలేస్తున్న జగన్కు ఇప్పుడే సీన్ రివర్స్ అయ్యేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. టీడీపీ వైపు వెళ్లలేని వాళ్లు స్వతంత్ర...
వైసీపీకి బాలినేని రాజీనామా?. ఇదీ క్లారిటీ..
అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తుండడంతో ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. పొత్తులు, ఎత్తులు, జంపింగ్ రాజకీయాలు తెరపైకి వస్తున్నాయి. ఈసారి టికెట్ దక్కదని భావించిన నేతలంతా పార్టీలు మారేందుకు రూట్ క్లియర్ చేసుకుంటున్నారు. ఇప్పటికే...
సంచలన నిర్ణయం తీసుకున్న కేశినేని నాని
బెజవాడ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిన కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ తెలుగు దేశం పార్టీకి గట్టి షాక్ ఇచ్చారు. తెలుగు దేశం పార్టీకి, లోక్...
సంక్రాంతి తర్వాతే టీడీపీ-జనసేన జాబితా
అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ ఏపీలో రాజకీయాలు ఉత్కంఠభరితంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీలు ప్రకటించబోయే అభ్యర్థుల జాబితాపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి 35 అసెంబ్లీ స్థానాలకు.. 3...
జగన్కు షాక్.. వైసీపీకి అంబటి రాయుడు రాజీనామా
అసెంబ్లీ ఎన్నికల ముంగిట వైసీపీ హైకమాండ్కు ఊహించని షాక్ తగిలింది. క్రికెటర్, కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడు వైసీపీకి బిగ్ షాక్ ఇచ్చారు. వైసీపీ తీర్థం పుచ్చుకొని కనీసం వారం...
కాపు రామచంద్రారెడ్డి రాజీనామా.. ఇండిపెండెంట్గా పోటీ
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీకి షాక్ లు మీద షాకులు తగులుతున్నాయి. తాజాగా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వైఎస్సార్సీపీకి రాజీనామా చేయడంతో బిగ్ షాక్ తగిలినట్లు అయింది. తన రాజీనామా...
ఆలీకి వైసీపీ ఎంపీ టికెట్ ఖాయమా..?
వైసీపీలో సీట్ల పంచాయితీ కాక రేపుతోంది. సీఎం జగన్ ఇంఛార్జ్ల మార్పు అంశం సంచలనంగా మారుతోంది. ఇప్పటికే 35 అసెంబ్లీ స్థానాల ఇంఛార్జ్లను.. 3 లోక్ సభ స్థానాల ఇంఛార్జ్లను జగన్ మార్చేశారు....
వైసీపీ విషప్రచారాన్ని నమ్మొద్దు.. కాపులకు పవన్ సూచన
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ కాపుల చుట్టు తిరుగుతున్నాయి. కాపు సామాజిక వర్గాన్ని ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీలన్నీ విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఏపీలో అతిపెద్ద సామాజికవర్గం కాపులదే. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 23 శాతం మంది కాపులు ఉన్నారు....
వైసీపీ ఓటు బ్యాంకు కాంగ్రెస్కు మళ్లుతుందా..?
కాంగ్రెస్లో వైఎస్సార్ తెలంగాణ పార్టీ విలీన ప్రక్రియ ముగిసింది. ఎట్టకేలకు వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. తెలంగాణ ఎన్నికల కంటే ముందే విలీనం చేయాల్సి ఉండగా.. పలు కారణాల...










































